న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్కు సంబంధించి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఒక లీటర్ నీళ్ల బాటిళ్లలో 20 మైక్రో గ్రాముల కాల్షియం, 10 మైక్రో గ్రాముల మెగ్నీషియాన్ని కలపనున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఆరోగ్యానికి సంబంధించి మినరల్స్ చాలా ముఖ్యం కాబట్టి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్లో అదనంగా మినరల్స్ను కలిపే అవకాశాన్ని పరిశీలించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆదేశించింది. ఈమేరకు గతేడాది మే 29న ఎన్జీటీ సూచించగా.. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అథారిటీ రెండు సెషన్స్లో చర్చించి ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ బాటిల్స్లో మరిన్ని మినరల్స్
- దేశం
- December 4, 2020
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ
- మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు
- Inspector Rishi OTT Official: OTTకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్.. క్షణక్షణం ఉత్కంఠం!
- డెలివరీ బాయ్స్ కష్టాలు ఇలాగే ఉంటాయి.. ఎక్కడికెళ్లినా చులకనే
- నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు
- ఎండ ఎక్కువ ఉంది.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలె : సీతక్క
- మద్నూర్ లో 13 లక్షల బంగారం రికవరీ
- తమ్ముడు చనిపోయిన దు:ఖంలోనూ పరీక్ష రాసిన అక్క
- రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...