తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : నిజామాబాద్ జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే..

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : నిజామాబాద్ జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే..

నిజామాబాద్​,  వెలుగు: నిజామాబాద్​ డివిజన్​లో ఆదివారం నిర్వహించిన సెకండ్​ ఫేజ్​ జీపీ ఎన్నికలు  ప్రశాంతంగా ముగిశాయి.  సింగిల్​ నామినేషన్​లతో 38 మంది సర్పంచ్​ల ఎన్నిక యునానిమస్​ కాగా వాటిలో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి. ఏకగ్రీవాలతో పాటు ఎన్నికల్లో గెలిచిన మొత్తం 196 మంది సర్పంచ్​ల వివరాలు ఇవి.. సిరికొండ మండలంలో గ్రామాల వారిగా సర్పంచ్​లు 

పందిమడుగు  

మలావత్​ గోవింద్​, గడ్డమీదితండా: రామ్​సింగ్​, తాటిపల్లి: షీలాబాయ్​, మైలారం: సర్దన్​ సదానంద, రామడుగు: బాకారం వరలక్ష్మీ, చిన్న వాల్గోట్​: దాడివే గణేష్​, చిమన్​పల్లి: కల్లెం నర్సయ్య, పొత్నూర్​: మహిపాల్​, జంగిలోడి తండా: భుక్యా గంగాధర్​, కొండాపూర్​: మానస, సర్పల్లి తండా: చందర్​నాయక్​, న్యావనంది: మామిడికింది దీప, కుర్దులుపేట: గాండ్ల నవనీత, కొండూర్​: లత, హుస్సేన్​నగర్​: జిల్లా మల్లేష్​, సిరికొండ: మల్లెల సాయిచరణ్​, పాకాల: ఛత్రుబాలు, పెద్ద వాల్గోట్: పిట్ల వనిత, దుప్యతండా: చందర్​నాయక్​, రావుట్ల: కొడిగెల రాజు, తూంపల్లి: జింకరాజేందర్​, గడ్కోల్​: సండ్ర లక్ష్మీ, ముషీర్​నగర్​: పిపావత్​ లష్కర్​, జగదంబ తండా: సుగుణ,  యునానిమస్​ సర్పంచ్​లు, మెట్టుమర్రి: కేతావత్​ తిరుపతి, సర్పంచ్​ తండా: జీవన్​ శోభా, గోప్యతండా: మంజుల సంతోష్​, నర్సింగ్​పల్లి: తెడ్డు సుగుణ, వర్జన్​ తండా: బనావత్​ బుజ్జి, గోప్యనాయక్​ తండా: మలావత్​ సుబ్బి

మొపాల్​ మండలం

ఠాణాఖుర్దు: కూచన్​పల్లి జలేందర్​రెడ్డి, మొపాల్​: ద్యాప రవి, కంజర్​: రాకేశ్​, ఒడ్డెర కాలనీ: సుమలత, ముదక్​పల్లి: మంగళి నరేష్​, గుడితండా: ప్రభాకర్​, శ్రీరాంనగర్​తండా: సరోజ మిఠ్యానాయక్​, మంచిప్ప: తూర్పు గంగామణి, అమ్రాబాద్​: లతాప్రేమ్​, ఎల్లమ్మకుంట: తిరుపతి, కాల్పోల్​: రవి, భైరాపూర్​: శాంతాబాయి, బాడ్సి: శ్రీనివాస్​రెడ్డి, సింగంపల్లి: అరికెల సవిత, చిన్నాపూర్​: అసదిపోశెట్టి, కులాస్​పూర్​: లలితాబాయి, సిర్పూర్​: బొడ్డుగౌతమి, న్యాల్కల్​: చంద్రకళ, కస్బాగ్​ తండా: సదాసింగ్​, యునినానిమస్​ నర్సింగ్​పల్లి: చారుగొండ లిఖిత

నిజామాబాద్​ మండలం

ముత్తకుంట: సావిత్రి, కొత్తపేట: శ్రీధర్​గౌడ్​, మల్కాపూర్​ తండా: జన్నుబాయి, గాంధీనగర్​: భైరాసురేష్​,  ఛక్రధర్​నగర్​: పీరూబాయి, మల్లారం: అన్నంగోపీ, ధర్మారం: ప్రసాద్​, గుండారం: అంకం గంగాధర్​, మల్కాపూర్ (ఏ): నీరజ, జలాల్​పూర్​: నవనీత, తిర్మన్​పల్లి: కౌలాస్​ మోహన్​, ఆకుల కొండూర్​: శారద, రాంనగర్​: అంశాల స్వామి, శాస్త్రీనగర్​: జ్యోతి,  శ్రీనగర్​:సమీరజ, యూనినామిస్​ పాల్ద: మున్నూర్​ ప్రభాకర్​, కేశాపూర్​: టేకుర్తి గంగారెడ్డి​, ధర్మారంతండా: కల్పన, లింగితండా: రమేష్​