వెల్లింగ్టన్: మన దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా దేశాలు భారత ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు న్యూజిలాండ్ ప్రవేశాన్ని నిలిపివేసింది. ఆ దేశంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో 17 భారత్ నుంచి వచ్చిన వారే కావడంతో న్యూజిలాండ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు తమ దేశంలోకి రాకుండా తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్దర్న్ తెలిపారు.
కరోనా ఎఫెక్ట్.. భారత ప్రయాణికులకు న్యూజిలాండ్ నో ఎంట్రీ
- విదేశం
- April 8, 2021
లేటెస్ట్
- కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్
- బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా మంత్రి పదవికి రిజైన్ చేస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- OMG2 Telugu OTT: తెలుగులో OTTకి వచ్చేసిన సూపర్ హిట్ ఓ మై గాడ్2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- కరీంనగర్ కాంగ్రెస్లో రసవత్తర రాజకీయం
- ముగిసిన సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం.. లింగమయ్య వెళ్లొస్తాం
- జాబ్స్ ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలి
- 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ
- కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ : గడ్డం వంశీకృష్ణ
- ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే