నేను ఈ స్థితిలో ఉన్నానంటే వైఎస్సారే కారణం

నేను ఈ స్థితిలో ఉన్నానంటే వైఎస్సారే కారణం

వైఎస్సార్ దగ్గర పనిచేయడం వల్లే తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానన్నారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్. ఆయన దగ్గర పనిచేయడం వల్ల తన జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చిందన్నారు. తాను వైఎస్ఆర్ దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ వల్లే తాను ఎన్నికల అధికారిని అయ్యానన్నారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని.. కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారన్నారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదన్నారు. ఆయన దగ్గర పని చేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదన్నారు.ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్నారు.

SEE MORE NEWS

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్వార్టర్స్‌లో భారీ చోరీ