తనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడుల వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఇప్పటికే వై కేటగిరి అధికారులు తమ ఇంటికి వచ్చారని, ప్రాణహాని ఉందని చెప్పిన విషయాలను వారు నోట్ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై తనకు నమ్మకం లేదన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వమే భదత్రా ఏర్పాటు చేసిందని చెప్పారు. తనకు ఎంత మందితో భద్రతా ఉంటుందనే విషయం సోమవారం (జులై 10న) సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది కాబట్టి.. ఇప్పుడు రాష్ర్ట సెక్యూరిటీ ఉంచాలా..? తీసేయాలా..? అనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై నమ్మకం లేదు : బీజేపీ ఎంపీ అర్వింద్
- నిజామాబాద్
- July 10, 2023
లేటెస్ట్
- టీడీపీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు
- లోకల్ లీడర్లకు బంపర్ ఆఫర్లు .. కష్టపడ్డ వాళ్లకే పదవులు
- నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్
- ఓటమి భయంతో సంజయ్కి మతిభ్రమించింది: కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రాజేందర్రావు
- కరీంనగర్ జిల్లాలో ఎండ ఎఫెక్ట్ .. రోడ్లన్నీ ఖాళీ
- ఉజ్జీవన్ షేర్ల జారీకి రికార్డు తేదీ ఖరారు
- సన్ ఎన్ఎక్స్టీతో ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ఒప్పందం
- ఇండ్ల ముందు నుంచి దారివ్వడం లేదని .. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం
- మే 17 నుంచి ఐజీబీసీ ప్రాపర్టీ షో
- కేసీఆర్ ప్రచారంపై నిషేధం కుట్రలో భాగమే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్