నిజామాబాద్

జూనియర్ కాలేజీల అభివృద్ధికి సర్కార్ కృషి : దాసరి ఒడ్డెన్న

సదాశివనగర్, వెలుగు : జూనియర్​ కాలేజీల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్​ కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు.

Read More

ఆర్మూర్ లో భక్తి శ్రద్ధలతో జెండా జాతర

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లో మంగళవారం జెండా బాలాజీ జాతర ఘనంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. టౌన్ లోని కింది బజార్ బాలాజ

Read More

కామారెడ్డి జిల్లాలో సాగు సంబురం..ఇంకా కొనసాగుతున్న వరి నాట్లు 

  వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఈసారి జిల్లాలో సాగు అంచనా 5,21,448 ఎకరాలు  ఇప్పటికే 4,55,579 ఎకరాల

Read More

నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ను పరిశీలించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, వెలుగు:  బాన్సువాడ శివారులోని చింతల నాగారం లిఫ్ట్ ఇరిగేషన్ ను సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి పరిశీలించారు. చివరి ఆయకట్టుకు

Read More

సర్కార్ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి : తారీఖ్ అన్సారీ

మైనార్టీ కమిషన్​ చైర్మన్​ తారీఖ్​ అన్సారీ నిజామాబాద్​, వెలుగు: అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ హాస్పిటల్స్ తలుపుతట్టే పేదలకు డాక్టర్లు బాసటగా ఉండి

Read More

సగం నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్

బాల్కొండ, వెలుగు : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సగం నిండింది. జూలై చివరి పది రోజుల్లో మహారాష్ట్ర ఎగువన కురిసిన వర్షాల వల్

Read More

నిజామాబాద్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్తో చిన్నారులకు విముక్తి

148 బాలురు, ఆరుగురు బాలికల పేరెంట్స్​కు కౌన్సిలింగ్​ స్కూల్స్​లో చేర్పించేందుకు ఏర్పాట్లు  నిజామాబాద్, వెలుగు : జిల్లాలో నెల రోజుల పాటు

Read More

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు : సతీశ్ యాదవ్

కామారెడ్డి, వెలుగు: హైదరాబాద్​పబ్లిక్ స్కూల్​ బేగంపేట్, రామంతాపూర్​లో 2025–-26 సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తు

Read More

ఆరేపల్లి రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదం

కామారెడ్డి​, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రం నుంచి రాజంపేట మండల కేంద్రం వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మించారు. రాజంపేట మండలం ఆరేపల్లి నుంచి ఆరేపల్లి

Read More

ప్రజల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : బి.నరేందర్రెడ్డి

కామారెడ్డిటౌన్, వెలుగు: ప్రజల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ బి.నరేందర్​రెడ్డి అన్నారు. మహా సంపర్క్​ అభియాన్​కార్యక్

Read More

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

వర్ని, వెలుగు : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని

Read More

ఎఫ్పీవోలుగా 22 పీఏసీఎస్లు..మొదటి విడతలో కామారెడ్డి జిల్లా నుంచి ఎంపిక

పంట ఉత్పత్తులు పెంచడం, గిట్టుబాటు ధరకు అమ్మడమే లక్ష్యం కామారెడ్డి, వెలుగు: రైతులకు మెరుగైన సేవలు, పంట ఉత్పత్తుల పెంపు, అమ్మకాల కోసం కేంద్ర ప్ర

Read More

నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద రూ. 9.98 కోట్లతో ఎకో టూరిజం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు : నిజాంసాగర్​ ప్రాజెక్టు వద్ద రూ. 9 కోట్ల 98 లక్షలతో ఎకో టూరిజం పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ పేర

Read More