నిజామాబాద్
కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా..ఎందుకంటే.?
కామారెడ్డిలో సెప్టెంబర్ 15న జరగనున్న సభను వాయిదా వేసింది టీ పీసీసీ. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది. సభ తిరిగి ఎపుడు నిర్వహిస
Read Moreసైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డిటౌన్, వెలుగు : సైబర్ నేరాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గు
Read Moreఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం : వినయ్ కృష్ణారెడ్డి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నవీపేట్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక ఇస్తున్నామని, రవాణా చార్జీలు చెల్లించుకుంటే సరిపోతుందన
Read Moreబీసీ రిజర్వేషన్ల కోసం కృషి : మంత్రి సీతక్క
సోషల్ మీడియాను అడ్డంపెట్టుకొని కేటీఆర్ అబద్దాల ప్రచారం కామారెడ్డి సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి మంత్రి సీతక్క కామారెడ్డి, వెలుగు : బ
Read Moreవరద నష్టంపై తుది నివేదిక.. రోడ్లు, విద్యుత్ శాఖలకు రూ.205 కోట్లు నష్టం
రూ.12.32 కోట్లతో తాత్కాలిక పనులు పూర్తి పంట నష్టం 41,098 ఎకరాలు, 300 ఎకరాల్లో ఇసుక మేటలు ఉపాధి కూలీలతో తొలగింపునకు ఏర్పాట్లు నిజామాబ
Read Moreగుండె పోటుతో సీనియర్ జర్నలిస్టు నారాయణ కన్నుమూత
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సీనియర్ జర్నలిస్టు ఎల్ నారాయణ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 2025 సెప్టెంబర్ 11వ తేదీ (గురువారం) ఉదయం తన స్వగ
Read Moreకామారెడ్డి జిల్లాలో సేంద్రియ సాగుకు 4 గ్రామాల ఎంపిక
ఎరువుల తయారీ, సీఆర్పీల వేతనాలు తదితర వాటికి రూ.40 లక్షలు కేటాయింపు మహిళా సంఘాల నుంచి సీఆర్పీల ఎంపిక అధిక దిగుబడి తీసేలా చేపట్టనున్న
Read Moreఎన్ఐఏ అదుపులో బోధన్ యువకుడు..ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు
ఎయిర్ పిస్టల్ స్వాధీనం నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఓ యువకుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ
Read Moreసర్కార్ బడుల్లోనే క్వాలిఫైడ్ టీచర్లు : వినయ్కృష్ణారెడ్డి
కలెక్టర్ వినయ్&
Read Moreఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : భారతీయ కిసాన్ సంఘ్
కామారెడ్డి టౌన్, వెలుగు : ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని, యూరియా కొరతను తీర్చాలని భారతీయ కిస
Read Moreబీఆర్ఎస్కు రాజీనామా చేసిన సొసైటీ చైర్మన్
నవీపేట్, వెలుగు : బీఆర్&
Read Moreశాంతి భద్రతపై చర్యలు తీసుకోవాలి : సీపీ సాయి చైతన్య
సీపీ సాయి చైతన్య బోధన్, వెలుగు : శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సూచించారు. మంగళవారం బోధన్ పట్టణం
Read Moreఎస్సారెస్పీకి వరద.. 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల
47929 క్యూసెక్కుల వరద 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల బాల్కొండ, వెలుగు : ఎగువ గోదావరి నుంచి వచ్చిన వరదలతో శ్రీరాంసాగర్ నీటి మట్టం పూర్
Read More












