నిజామాబాద్

జడ్పీ కుర్చీకి పోటాపోటీ !.. వ్యూహరచనలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్

జనరల్​కు కేటాయించిన కామారెడ్డి జడ్పీ  చైర్మన్  బలమైన అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ అధికార పార్టీలో పోటీ పడుతున్న ముఖ్యనేతలు సొంత మ

Read More

వడ్ల కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం దిగుబడి అంచనా 12.5 లక్షల మెట్రిక్ టన్నులు

9.0 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ టార్గెట్​ 663 కొనుగోలు సెంటర్ల ఏర్పాటు మహిళా సంఘాలకు 242 సెంటర్ల అప్పగింత సన్నాలు, దొడ్డురకానికి వేరుగా కేంద్

Read More

జడ్పీ పీఠంపై ఫోకస్.. వ్యూహ రచనలు చేస్తున్నకాంగ్రెస్, బీజేపీ

బీసీ మహిళకు పోస్టు రిజర్వు సైలెంట్ మోడ్​లో బీఆర్​ఎస్​ ఆరు మండలాల నుంచి గెలిచే వారికి చాన్స్​ నిజామాబాద్‌‌‌‌, వెలుగు :&

Read More

నామినేషన్ సెంటర్లలో వసతులు కల్పించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ కామారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సెంటర్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పిం

Read More

ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు నష్టం : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి

బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వ అసమర్థత వల్లే మక్క రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌‌&zwnj

Read More

తిరుమల బ్రహ్మోత్సవాల్లో నిజామాబాద్ పేరిణి సతీశ్ బృందం ప్రదర్శన

ఎడపల్లి, వెలుగు: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలోని మాడ వీధుల్లో జరిగిన స్వర్ణ రథం, గజవాహన సేవ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుక

Read More

నిజామాబాద్ జిల్లాలో రెండు విడతల్లో స్థానిక పోరు

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్ని

Read More

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు :  జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం రాష్ర్ట ఎ

Read More

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పూల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పల్

Read More

నిజాంసాగర్ కు వరద ఉధృతి.. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఎల్లారెడ్డి( నిజాంసాగర్​), వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్ట్​కు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం ఇన్​ ప్లో 1,20,464 క్యూసెక్కులు ఉంది.  ప్రాజెక్ట్​17 గే

Read More

రూ.కోటీ11 లక్షలతో అమ్మవారి అలంకరణ

నందిపేట : మండల కేంద్రంలోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపంలో ఆదివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు.  దుర్గాదేవి మాలధారులు రూ.కోటీ11 లక్

Read More

అలీసాగర్ రెండు గేట్లు ఎత్తివేత

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్‌ నిండింది. దీంతో ఆదివారం రెండు గేట్ల నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కురుస్తు

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ ఆర్‌ఎస్‌ఎస్

పిట్లం, వెలుగు: పిట్లం శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా

Read More