నిజామాబాద్

రైస్ మిల్లుల్లో వడ్లను అన్ లోడింగ్ వెంటనే చేయాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

కోటగిరి, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో పంపించిన వడ్లు రైస్ మిల్లుల్లో వెనువెంటనే అన్ లోడింగ్ జరిగేలా చూడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

Read More

నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌‌‌‌ హత్య.. చోద్యం చూస్తూ.. సెల్‌‌‌‌ఫోన్లలో చిత్రీకరించిన జనాలు !

ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్‌‌‌‌ ప్రకటించిన పోలీసులు అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్‌‌‌‌ ప్రమో

Read More

తెరుచుకోని షాపులు.. కదలని బస్సులు..ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ప్రశాంతంగా బీసీ బంద్‌‌‌‌

డిపోల నుంచి కదలని ఆర్టీసీ బస్సులు... ర్యాలీ నిర్వహించిన వివిధ పార్టీల నాయకులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌‌&zw

Read More

కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్లో 164 సెల్ఫోన్లు రికవరీ

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో స్పెషల్​ డ్రైవ్ ద్వారా 164 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు.   శుక్రవారం

Read More

నిజామాబాద్ జిల్లాలో 670 వడ్ల కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

వర్ని, వెలుగు : వానాకాలం సీజన్​కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 670 వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించనున్నట్లు కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. శుక

Read More

కామారెడ్డిలో పెండింగ్ కేసులను క్లియర్ చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి టౌన్, వెలుగు : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్​ చేయాలని  ఎస్పీ రాజేశ్​చంద్ర సూచించారు.  శుక్రవారం జిల్లా ఆఫీస్​లో &nbs

Read More

డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ !..కామారెడ్డిలో అప్లికేషన్లు ఇచ్చిన 20 మంది

ఎల్లారెడ్డి నుంచి ఎక్కువ మంది ఆశావహులు  కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్​కు తీవ్ర పోటీ నెలకొంది.

Read More

గర్భిణులకు పోషకాహారం అందించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ అంగన్​వాడీ సిబ్బందికి సూచించారు. గురువారం కలెక్టరేట్​లో  

Read More

అక్టోబర్ 18న బీసీ బంద్ను సక్సెస్ చేయాలి : బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు

కామారెడ్డి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్​చట్టబద్ధత కోసం ఈనెల 18న తలపెట్టిన బంద్​ను జిల్లాలో సక్సెస్​ చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధు

Read More

సొయా కొనుగోళ్లకు ఎదురుచూపులు.. నిజామాబాద్ జిల్లాలో 37,889 ఎకరాల్లో పంట సాగు

మద్దతు ధర 5,328 కాగా, రూ.4 వేలకు కొంటున్న మహారాష్ట్ర వ్యాపారులు నష్టపోతున్న అన్నదాతలు కేంద్ర సర్కార్​సెంటర్లు ప్రారంభించాలని రైతుల విన్నపం 

Read More

అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలి : ఐసీడీఎస్ సీడీపీవో పద్మజ

వర్ని, వెలుగు :  అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలని ఐసీడీఎస్​ సీడీపీవో పద్మజ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం వర్ని, చందూరు,

Read More

కల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం : సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్

 బోధన్​,వెలుగు: మండలంలోని కల్దుర్కిలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్​ గింజుపల్లి శరత్​ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు

Read More

పోలీసులు సేవాభావంతో పని చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : బాధ్యత, సేవా భావంతో కూడినది పోలీస్​ఉద్యోగమని ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి రూరల్ సర్కిల్​ను ఎస్పీ తనిఖీ

Read More