నిజామాబాద్

కాంగ్రెస్ పై ఉద్యమం ప్రకటించాలి: ధర్మపురి అర్వింద్​

బోధన్​, వెలుగు: నిజాం షుగర్​ఫ్యాక్టరీకి చెందిన కార్మికులు, రైతులు కాంగ్రెస్ పై ఉద్యమం చేపట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌ పిలుపు

Read More

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నితిన్ గడ్కరీ

నిజామాబాద్:  కాంగ్రెస్,  బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప.. ప్రజా సంక్షేమం కనిపించడంలేదన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తెలంగాణలో బ

Read More

మార్చి ​1 నుంచి జీరో కరెంట్ ​బిల్లులు : ఎస్ఈ రమేశ్​ బాబు

కామారెడ్డి, వెలుగు: తెల్ల రేషన్​ కార్డు​ఉండి, నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ​వినియోగిస్తున్న వారికి 2024, మార్చి ఒకటో తేదీ నుంచి జీరో బిల్లులు ఇస

Read More

నిజామాబాద్ లో ఇంటర్​ పరీక్షలు షురూ

నిజామాబాద్ లో 795 మంది, కామారెడ్డిలో 421  గైర్హాజరు నిజామాబాద్, వెలుగు: ఇంటర్​ ఫస్టియర్ ​ఎగ్జామ్స్ బుధవారం స్టార్ట్​అయ్యాయి. ​19,117 మంది వి

Read More

అగ్రికల్చర్​ డిగ్రీ కాలేజీ మంజూరు హర్షనీయం

డిచ్​పల్లి, వెలుగు: నిజామాబాద్ ​జిల్లాకు అగ్రికల్చర్​ డిగ్రీ కాలేజీ మంజూరు చేయడం హర్షనీయమని తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప

Read More

నవీపేట్​లోని..ఏటీఎంలో చోరీకి యత్నం

నవీపేట్, వెలుగు: నవీపేట్​లోని మహేశ్​కంప్లెక్స్ లో ఉన్న ఎస్​బీఐ బ్యాంక్​ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్ డోర్లు తెరిచి, ల

Read More

కలిసొచ్చిన ఎర్రజొన్న సాగు..క్వింటాల్​రూ.4 వేలకు ఎగబాకిన ధర

    గడిచిన పది రోజుల్లోనే రూ.500 పెరుగుదల     వ్యాపారుల సిండికేట్​కు అడ్డుకట్టతో ఫలితాలు​     హర్షం వ్య

Read More

బీజేపీ, ఆర్ఎస్ఎస్​లతో దేశానికి ప్రమాదం

    డెవలప్​ మెంట్​ను పక్కన పెట్టి, హింసకు తావు     కాషాయాన్ని ఆపడం పౌరుల బాధ్యత     మాజీ ఐఏఎస

Read More

బోధన్​మండలంలో..పల్లెప్రగతి పనులను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్

​బోధన్,​ వెలుగు : బోధన్​మండలంలోని ఏరాజ్​పల్లి గ్రామాన్ని  ట్రైనీ ఐఏఎస్​ కిర్మాయి సందర్శించారు. గ్రామంలోని పల్లెప్రగతి పనులను పరిశీలించారు. నర్సరీ

Read More

బాల్కొండ మండలంలో..కుక్కలు దాడిలో 18 మేకపిల్లల మృత్యువాత

బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండల కేంద్రంలోని సిరికంటి శ్రీకాంత్ కు చెందిన మేకపిల్లలు మంగళవారం కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. యాదవ సంఘం వద్ద అతడి ఇంట

Read More

షార్ట్​ సర్క్యూట్​తో గుడిసెలు దగ్ధం

ఇందల్వాయి, వెలుగు : లోలం గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. గ్రామానికి చెందిన సున్

Read More

కామారెడ్డిలో క్వాలిటీ కరెంట్ ​సరఫరాకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి

ఓవర్ ​లోడ్​ ​ఏరియాల్లో అదనంగా 100 ట్రాన్స్ ఫార్మర్ల బిగింపు సబ్​స్టేషన్లలోనూ పవర్​ ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటు జిల్లాలో లక్షా 88 వేల కనెక్షన్లకు

Read More

మూడోసారీ ప్రధాని మోదీయే.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: డీకే అరుణ

పార్లమెంట్ ఎన్నికలు  దగ్గర పడుతుంటే కాంగ్రెస్ మళ్లీ కుట్ర రాజకీయలు చేస్తుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అం

Read More