నిజామాబాద్

కాంగ్రెస్​లో చేరిన లింగంపేట ఎంపీపీ గరీబున్నీసా బేగం

లింగంపేట, వెలుగు: లింగంపేట ఎంపీపీ గరీబున్నీసా బేగం, బీఆర్ఎస్​ మండల ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్ 50 మంది కార్యకర్తలతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే మద

Read More

బీజేపీలో చేరిన రామకృష్ణ గుప్తా

లింగంపేట,వెలుగు: బీఆర్ఎస్​ సెన్సార్​ బోర్డ్​మెంబర్, లింగంపేట మండలం సురాయిపల్లికి చెందిన అతిమాముల రామకృష్ణ గుప్తా ఆదివారం హైదరాబాద్​లో కేంద్రమంత్రి&nbs

Read More

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ సిటీలోని ధర్మపురి కాలనీలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్ర

Read More

హనుమాన్ భక్తులకు పండ్ల పంపిణీ

మద్నూర్, వెలుగు: మద్నూర్ మండలంలోని సలాబత్​పూర్​హనుమాన్ ​టెంపుల్​వరకు పాదయాత్ర చేపట్టిన సుమారు వెయ్యి మంది హనుమాన్​భక్తులకు లచ్చన్​గేట్​వద్ద  మైనా

Read More

వడ్లు కొనేందుకు ఎగబడుతున్రు.. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రా నుంచి మిల్లర్ల రాక

    సీఎంఆర్​ భర్తీ చేసేందుకు స్థానిక మిల్లర్లు సైతం క్యూ     క్వింటాల్​కు రూ.2,100 స్పాట్​ పేమెంట్​     

Read More

పూజల పేరుతో హత్య..ఆపై నగల దోపిడీ

    దొంగస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు : పూజలు చేస్తానని నమ్మించి హత్య చేసిన దొంగ స్వామిని

Read More

హున్సాలో రేపే పిడిగుద్దులాట..గ్రామస్తులు వారం నుంచి ప్రాక్టీస్

బోధన్, వెలుగు : ఏటా హోలీ పండగ సందర్భంగా సాలూరా మండలంలోని హున్సాలో పిడిగుద్దులాట నిర్వహిస్తారు. వందేండ్లుగా ఈ ఆచారం కొనసాగుతుంది. పండగ నాటి పిడిగుద్దుల

Read More

నిజామాబాద్ జిల్లాలో..పోక్సో చట్టంపై అవగాహన

నిజామాబాద్​క్రైమ్, వెలుగు : ​జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో పోక్సో చట్టంపై అవగాహన &nbs

Read More

కామారెడ్డి బార్ ​అసోసియేషన్​కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి బార్​అసోసియేషన్​ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ప్రెసిడెంట్​గా కోలా శ్రీకాంత్​గౌడ్, వైస్​ ప్రెసిడెంట్​గా చింతల గోపీ

Read More

ఎంబీబీఎస్​ స్టూడెంట్​కు బుక్స్​ అందజేత

కామారెడ్డి టౌన్, వెలుగు : లింగంపేట మండలం అయ్యవారిపల్లి తండాకు చెందిన పేద విద్యార్థిని స్వర్ణ ఎంబీబీఎస్​ చదువుతోంది. బుక్స్​ కొనేందుకు ఆర్థికంగా ఇబ్బంద

Read More

ఎగ్జామ్​ సెంటర్స్​లో కలెక్టర్​ తనిఖీ

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని పలు ఎస్సెస్సీ ఎగ్జామ్​​ సెంటర్లను శనివారం కలెక్టర్​ జితేశ్​​ వీ పాటిల్​ తనిఖీ చేశారు.  దేవునిపల్ల

Read More

ముదురుతున్న ఎండలు..వేడిగాలితో జనం ఇబ్బందులు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం పన్నెండు నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోత, వేడిగాలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమ

Read More

సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విండోకు తాళం వేసిన రైతులు

నిజామాబాద్, వెలుగు: వడ్ల కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్కలు సరిగా లేవంటూ,

Read More