నిజామాబాద్

జీవన్​రెడ్డి షాపింగ్​మాల్​ రీఓపెన్

నిజామాబాద్, వెలుగు : జీవన్​రెడ్డి షాపింగ్​ మాల్, మల్టిప్లెక్స్​ను సీజ్ చేసిన ఆర్టీసీ అధికారులు హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం రీఓపెన్​ చేశారు. ఆర్మూర్ బస

Read More

రెండు లారీలు ఢీ.. మంటల్లో లారీ దగ్ధం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.  63వ జాతీయ రహదారిపై గుజరాత్ నుండి వైజాగ్ కు గ్రానైట్లతో వెళుతున్న లారీ.. కరీంనగర్ నుండి నిజ

Read More

ఉమ్మడి జిల్లాలో 2,247 స్కూళ్లుకు పుస్తకాలొస్తున్నయ్..!

ఉమ్మడి జిల్లాకు దాదాపు చేరిన పార్ట్–1 టెక్స్ట్ బుక్స్ నెలాఖరుకు బ్యాలెన్స్​ బుక్స్ స్కూల్స్ తెరిచిన వెంటనే స్టూడెంట్స్ చేతుల్లోకి.. 

Read More

సూసైడ్ చేసుకున్న బిడ్డను చూసేందుకు వెళ్తున్నతండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి

    పురుగుల మందు తాగి బిడ్డ ఆత్మహత్య..రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి      నిజామాబాద్​ జిల్లాలో విషాదాలు   

Read More

భర్త వేధింపులతో భార్య సూసైడ్

కూతురుని చూడడానికి వస్తూ  యాక్సిడెంట్లో తండ్రి మృతి   నిజామాబాద్ జిల్లాలో  ఘటన నిజామాబాద్:  భర్త వేధింపులు భరించలేక

Read More

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో..ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక ఓపీ బ్లాక్

నిజామాబాద్ సిటీ, వెలుగు :  తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్లకు ఓపీ సేవలు అందుబాటులో వచ్చాయని, ఈ అవకాశాన్

Read More

ఆలయాభివృద్ధికి కృషి చేయడం సంతోషం : షబ్బీర్​అలీ

భిక్కనూరు, వెలుగు: ఆలయాభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​అలీ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక శ్రీపార్వతీ సిద

Read More

అంగన్వాడీల తీరుపై ఎంపీపీ ఆగ్రహం

పిట్లంలో మండల సర్వసభ్య సమావేశం పిట్లం, వెలుగు: అంగన్వాడీల నిర్వాహణ తీరుపై ఎంపీపీ కవితావిజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పిట్లం మండల సర్వసభ

Read More

ఆరోగ్యశ్రీ వసూళ్లపై విచారణకు కమిటీ

నిజామాబాద్, వెలుగు : నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులు ఆరోగ్య శ్రీ స్కీమ్ కింద పేషెంట్​కు గుండె ఆపరేషన్​ చేసి రూ.80 వేల

Read More

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు..మోక్షం ఎప్పుడో..!

    అమలుకు నోచుకోని హామీలు     భూమిని చదును చేసి రోడ్లు వేసినా రాని ఇండస్ట్రీస్     కాంగ్రెస్ ప్రభ

Read More

భావ ప్రకటనను హరించేలా కేంద్ర బిల్లులు : ‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

నిజామాబాద్, వెలుగు : భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా కేంద్రం మూడు బిల్లులు తయారుచేసిందని తెలంగాణ ప్రెస్‌‌‌‌ అకాడమీ చైర్మన్‌&zwn

Read More

సదాశివనగర్​లో సెంట్రల్ టీం విజిట్

సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో సెంట్రల్​ సెక్రటేరియట్ టీం పర్యటన కొనసాగుతోంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు

Read More

రోగులకు మెరుగైన సేవలు అందించాలి : రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్​లో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్​ గాంధీ హన్

Read More