
నిజామాబాద్
సదాశివనగర్ మండలంలో ఘనంగా బీరప్ప ఉత్సవాలు ప్రారంభం
సదాశివనగర్, వెలుగు : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆదివారం బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘం మండల అధ్యక్షుడు కందూరి బీరయ్య ఈ
Read Moreపసుపు రైతుల సంబురం..కేంద్ర మంత్రి అమిత్షాకు ఘనస్వాగతం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా ఆదివారం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు జాతీయ బోర్డు ఆఫీస్ రైతులను సంబురంలో ముంచెత్తించింది. ఆర్యానగర్లో
Read Moreనాలుగు పంచాయతీలను తెలంగాణకు ఇవ్వండి : తుమ్మల
అమిత్షాను కోరిన తుమ్మల నిజాబామాద్, వెలుగు : భద్రాచలం పరిసరాల్లోని, ఏపీలో కలిసిన యాటపాక, కన్నాయ
Read Moreమావోయిస్టులు ఆయుధాలు వదిలితేనే చర్చలు: అమిత్ షా
దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు అమిత్షా. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామన్నారు. సరెండర్ అవండి లేదంటే.. అం
Read Moreపసుపు బోర్డు ఏర్పాటుతో..నిజామాబాద్ కు పసుపుకు అంతర్జాతీయ గుర్తింపు: అమిత్షా
నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటుతో అక్కడి పసుపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు కేంద్రమంత్రి అమిత్షా. ఆదివారం (జూన్29) నిజామాబాద్లో ప
Read Moreనిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా
నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ
Read Moreఅమిత్షా పర్యటనకు భారీ బందోబస్తు..సీఆర్పీఎఫ్తో పాటు 8 జిల్లాల పోలీసులు
నిషేదాజ్ఞలు.. ట్రాఫిక్ నియంత్రణ నిజామాబాద్, వెలుగు: జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభించేందుకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇ
Read Moreవనమహోత్సవంపై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : వనమహోత్సవంపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయా శాఖలతో నిర్వహించిన వ
Read Moreకామారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగుపై ఫోకస్.. కూరగాయలు, పండ్లు, పూల తోటల పెంపకానికి సబ్సిడీలు
కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 435 ఎకరాలకు నారు అందజేత కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంపుపై అధికార
Read Moreబాసర ఆర్జీయూకేటీకి టెడ్ఎక్స్ ఆమోదం
బాసర, వెలుగు: ఆవిష్కరణ, విజ్ఞానం, ప్రపంచ మేథోసంపర్కానికి దోహదపడే దిశగా బాసర ఆర్జీయూకేటీ కీలకమైన విజయాన్ని సాధించిందని వీసీ గోవర్ధన్ తెలిపారు. శన
Read Moreనేడు (జూన్ 29) ఇందూరులో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం
కేంద్ర హోం మంత్రి అమిత్షా రాక హాజరుకానున్న మంత్రులు సీతక్క, తుమ్మల నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్లోని ఆర్యానగర్లో ఏర్పాటుచేసిన జాతీయ పసుప
Read Moreనిజామాబాద్ లో కనుల పండుగగా జగన్నాథుడి రథోత్సవం
నిజామాబాద్ నగరంలోని గంజి మార్కెట్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయ
Read Moreబీజేపీతోనే అవినీతి రహిత సమాజం : ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బాల్కొండ, వెలుగు : దేశంలో అవినీతి రహిత సమాజ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వ
Read More