నిజామాబాద్

సదాశివనగర్ మండలంలో ఘనంగా బీరప్ప ఉత్సవాలు ప్రారంభం

సదాశివనగర్​, వెలుగు : సదాశివనగర్​ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆదివారం బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘం మండల అధ్యక్షుడు కందూరి బీరయ్య ఈ

Read More

పసుపు రైతుల సంబురం..కేంద్ర మంత్రి అమిత్షాకు ఘనస్వాగతం 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ కేంద్రంగా ఆదివారం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు జాతీయ బోర్డు ఆఫీస్​ రైతులను సంబురంలో ముంచెత్తించింది. ఆర్యానగర్​లో

Read More

నాలుగు పంచాయతీలను తెలంగాణకు ఇవ్వండి : తుమ్మల

అమిత్‌‌‌‌షాను కోరిన తుమ్మల నిజాబామాద్‌‌‌‌, వెలుగు : భద్రాచలం పరిసరాల్లోని, ఏపీలో కలిసిన యాటపాక, కన్నాయ

Read More

మావోయిస్టులు ఆయుధాలు వదిలితేనే చర్చలు: అమిత్ షా

దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు అమిత్​షా. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామన్నారు. సరెండర్​ అవండి లేదంటే.. అం

Read More

పసుపు బోర్డు ఏర్పాటుతో..నిజామాబాద్​ కు పసుపుకు అంతర్జాతీయ గుర్తింపు: అమిత్షా

నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటుతో అక్కడి పసుపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు కేంద్రమంత్రి అమిత్​షా. ఆదివారం (జూన్​29) నిజామాబాద్లో ప

Read More

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ

Read More

అమిత్షా పర్యటనకు భారీ బందోబస్తు..సీఆర్పీఎఫ్తో పాటు 8 జిల్లాల పోలీసులు

నిషేదాజ్ఞలు.. ట్రాఫిక్ నియంత్రణ  నిజామాబాద్, వెలుగు: జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభించేందుకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్​షా  ఇ

Read More

వనమహోత్సవంపై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్,  వెలుగు : వనమహోత్సవంపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. శనివారం  ఆయా శాఖలతో నిర్వహించిన వ

Read More

కామారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగుపై ఫోకస్.. కూరగాయలు, పండ్లు, పూల తోటల పెంపకానికి సబ్సిడీలు

కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 435 ఎకరాలకు నారు అందజేత  కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంపుపై  అధికార

Read More

బాసర ఆర్జీయూకేటీకి టెడ్ఎక్స్ ఆమోదం

బాసర, వెలుగు: ఆవిష్కరణ, విజ్ఞానం, ప్రపంచ మేథోసంపర్కానికి దోహదపడే దిశగా బాసర ఆర్జీయూకేటీ కీలకమైన విజయాన్ని సాధించిందని వీసీ గోవర్ధన్  తెలిపారు. శన

Read More

నేడు (జూన్ 29) ఇందూరులో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం

కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక హాజరుకానున్న మంత్రులు సీతక్క, తుమ్మల నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​లోని ఆర్యానగర్​లో ఏర్పాటుచేసిన జాతీయ పసుప

Read More

నిజామాబాద్ లో కనుల పండుగగా జగన్నాథుడి రథోత్సవం

నిజామాబాద్ నగరంలోని గంజి మార్కెట్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయ

Read More

బీజేపీతోనే అవినీతి రహిత సమాజం : ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్  బాల్కొండ, వెలుగు : దేశంలో అవినీతి రహిత సమాజ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వ

Read More