నిజామాబాద్

ముమ్మరంగా అమిత్షా సభా ఏర్పాట్లు

నిజామాబాద్ నగరంలోని ఈనెల 29 న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు పాలిటెక్నిక్ మైదానంలో ఏ

Read More

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి : డీఎంవో తుకారాం రాథోడ్

డీఎంవో తుకారాం రాథోడ్ ఆర్మూర్​, వెలుగు : సీజనల్ వ్యాధులు రాకుండా  చర్యలు తీసుకోవాలని డీఎంవో తుకారాం రాథోడ్​ సూచించారు. ఆర్మూర్​లోని ఏరియా

Read More

ప్రభుత్వ భూములను రక్షించాలి : ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి  నందిపేట, వెలుగు : చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా రక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్

Read More

టెన్త్ పాసైనవారిని ఇంటర్లో చేర్పించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి  నిజామాబాద్​, వెలుగు: టెన్త్​  క్లాస్ పాసైన విద్యార్థులు పైచదువులకు వెళ్లేలా చూడాలని కలెక్టర్ వినయ్​కృష్

Read More

సర్కార్ బడుల్లో చదివేదెట్లా..! ఓవైపు బుక్స్, యూనిఫామ్ల కొరత.. మరోవైపు పెరుగుతున్న అడ్మిషన్లు

ఇప్పటికే నిజామాబాద్​జిల్లాలో 26 వేలకుపైగా విద్యార్థుల చేరిక  సర్దుబాటు చేయలేక టీచర్ల తిప్పలు నిజామాబాద్, వెలుగు :  జిల్లాలోని సర్క

Read More

నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే : బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

ఈ విషయం ఐజీ చెప్పారు: బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి ఎప్పుడు పిలిచినా వెళ్లి స్టేట్​మెంట్​ ఇస్త కేసును సీబీఐకి అప్పగించాలి బనకచర్లపై అసెంబ

Read More

అమిత్షా పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ సమీక్ష

నిజామాబాద్, వెలుగు : ఈనెల 29న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా వస్తున్న నేపథ్యంలో కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి, సీప

Read More

మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం వసతులు : డాక్టర్ రవీందర్ నాయక్

స్టేట్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్​ నిజాwమాబాద్, వెలుగు: జాతీయ మెడికల్ కౌన్సిల్​ గైడ్​లైన్స్​ ప్రకారం మెడికల్ కాలేజీలో వసతులు ఏర్పాటు చేసు

Read More

రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ సర్కార్ : షబ్బీర్ అలీ

  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు పని చేయాలి   ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, వెలుగు : కాంగ్రెస్ ప్ర

Read More

సలాబత్ పూర్ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు

 ప్రైవేటు వ్యక్తులే ఆఫీసు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు వారి వద్ద నుంచి రూ. 91 000 స్వాధీనం పిట్లం, వెలుగు : అంతర్రాష్ట సలాబత్ పూర్​ రవా

Read More

తగ్గుతున్న పశు సంపద .. కామారెడ్డి జిల్లాలో ఐదేండ్లలో ఆవులు, ఎడ్లు 40,627 తగ్గుదల

నిర్వహణ భారం, పచ్చిక బయళ్లు లేకపోవటంతో పాడి నిర్వహణపై రైతుల ఆనాసక్తి        కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో గత ఐ

Read More

పీఎం కిసాన్ స్కీమ్ పేరిట లింక్ పంపించి.. రూ. 2 లక్షలు కొట్టేశారు!

నిజామాబాద్ జిల్లా రైతును మోసగించిన సైబర్ నేరగాళ్లు ఎడపల్లి,  వెలుగు :  రైతు ఫోన్ కు వాట్సప్ లింక్​పంపి బ్యాంకు అకౌంట్ లోంచి సైబర్ నే

Read More

అమిత్షా సభా ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్​, వెలుగు: ఈనెల 29న పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా సభా ఏర్పాట్లను ఎంపీ అర్వింద్​ బుధవారం సాయంత్రం పరిశీలించారు

Read More