నిజామాబాద్

భీమేశ్వర ఆలయానికి రూ.15 లక్షలు మంజూరు

తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండలం లోని భీమేశ్వర ఆలయ అభివృద్ధికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ 15 లక్షల నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ లీడర్లు తెలి

Read More

నిజామాబాద్​లో కిడ్స్ కేర్ హాస్పిటల్ ​ప్రారంభం

నిజామాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని అతిపెద్ద కిడ్స్ కేర్ చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​ను ఆదివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మె

Read More

ఆర్మూర్ లో ఉచితంగా స్టూడెంట్స్ కు సైకిళ్ల పంపిణీ

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేద స్టూడెంట్స్​కు సైకిళ్లు పంపిణీ చేశారు. రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్​ గవర్నర్ హన్మంత్​రెడ్

Read More

స్వార్థంతో పార్టీని వీడుతున్న వాళ్లతో నష్టం లేదు : పోచారం శ్రీనివాస్​రెడ్డి

వర్ని, వెలుగు: కొందరు లీడర్లు స్వార్థంతో పార్టీని వీడుతున్నారని, వారితో బీఆర్​ఎస్​కు వచ్చిన నష్టమేమీ లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డ

Read More

బాన్సువాడలో పట్టు బిగిస్తున్న కాంగ్రెస్​

మాజీ స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి కోటకు బీటలు మొన్నటిదాకా ఆయన వెంటే ఉన్న లీడర్లు హస్తంలోకి క్యూ నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జి ఏనుగు రవీ

Read More

కామారెడ్డి పోస్టాఫీస్ లో అగ్నిప్రమాదం

కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నిచర్, రికార్డులు కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా హెడ్​ పోస్ట్​ఆఫీస్​లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఆఫీస్​ఆ

Read More

డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్ల స్కీమ్​పై తీవ్ర నిర్లక్ష్యం : ధన్​పాల్​ సూర్యనారాయణ

​నిజామాబాద్​అర్బన్, వెలుగు: సిటీలో డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల స్కీమ్​పై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఆరో

Read More

అధిక వడ్డీ వసూళ్లపై పోలీసుల నజర్ .. తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 14 మందిపై కేసులు

ఫైనాన్సులు నడిపే వారి ఆఫీసులు, ఇండ్లల్లో ఏకకాలంలో దాడులు కామారెడ్డి, వెలుగు: అధిక వడ్డీలతో  ప్రజల నడ్డి విరుస్తున్న ఫైనాన్స్​వ్యాపార

Read More

నిజాం షుగర్​ ఫ్యాక్టరీలను రీఓపెన్​ చేస్తాం

కేంద్రం చెరుకు టన్నుకు రూ.45 వేలు చెల్లించాలె: మంత్రి శ్రీధర్​బాబు నిజామాబాద్/బోధన్, వెలుగు: నిజాం షుగర్​ ఫ్యాక్టరీలను రీఓపెన్ ​చేయిస్తామని మం

Read More

కామారెడ్డి పాస్ పోర్ట్ ఆఫీస్లో అగ్నిప్రమాదం.. ఫైల్స్, కంప్యూటర్లు దగ్ధం

కామారెడ్డిలో అగ్నిప్రమాదం జరిగింది. 2024, ఫిబ్రవరి 24వ తేదీ శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ చౌరస్తా దగ్గర ఉన్న తపాలా శాఖ కార్యాలయం అవరణల

Read More

బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ లో ముమ్మరంగా చేరికలు

కోటగిరి, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షం లో శుక్రవారం కోటగిరి ఎంపీపీ వల్లేపల్లి సునీత దంపతులు, ఇద్దరు ఎం

Read More

ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్​గా రాణా ప్రతాప్

కామారెడ్డి టౌన్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ విభాగం జిల్లా ప్రెసిడెంట్​గా రాణా ప్రతాప్ రాథోడ్ నియమితులయ్యారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ శు

Read More

మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం : ధర్మపురి అర్వింద్

ఆర్మూర్, వెలుగు: అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి  అర్వింద్ ధీమా వ్య

Read More