లింగంపేట, వెలుగు: నాగిరెడ్డిపేట మండల ఇంచార్జి ఎంపీపీగా కొనసాగిన వైస్ ఎంపీపీ దివిటిరాజ్దాస్పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రభాకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీ మెంబర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. మండలంలో 9 మంది ఎంపీటీసీ మెంబర్లు ఉండగా ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీకి వ్యతిరేకంగా చేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. వైస్ ఎంపీపీ దివిటి రాజ్దాస్ నాలుగేళ్లుగా నాగిరెడ్డిపేట మండల ఇంచార్జి ఎంపీపీగా కొనసాగారు. అవిశ్వాసం నెగ్గడంతో మండల బీఆర్ఎస్ లీడర్లు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
నాగిరెడ్డిపేట వైస్ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
- నిజామాబాద్
- April 5, 2024
లేటెస్ట్
- Salaar Bike Contest Winner: లక్కీ ఫ్యాన్.. సలార్ బైక్ గెలుచుకున్నాడు
- బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
- కాంగ్రెస్లో చేరికలు
- పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు.. కేసు పెట్టిన మహిళ
- రూ. 3.44 లక్షల నగదు పట్టివేత
- రూ.10 లక్షల విలువైన సిగరెట్లు చోరీ
- రోజుకో వివాదంలో కరీంనగర్ డీఈవో
- జులై 14 రేవంత్కు డెడ్లైన్ : అర్వింద్
- నేడు సిరిసిల్ల, జగిత్యాలకు సీఎం రాక
- కాంగోలో విజృంభిస్తున్న Mpox .. జనవరి నుంచి 330 మంది మృతి
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం