న్యూఢిల్లీ : మన దేశంలో బిలియనీర్లు తగ్గారు. 2019–20లో 141 మంది బిలియనీర్లు ఉండగా, 2020–21 నాటికి 136 మందికి తగ్గిపోయారు. ఇన్కంటాక్స్ రిటర్న్లోని గ్రాస్ టోటల్ ఇన్కం ఆధారంగా బిలియనీర్ల సంఖ్య లెక్కకట్టినట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్కు వెల్లడించారు.2018–19లో 77 మంది మాత్రమే రూ. 100 కోట్లకు (ఒక బిలియన్) మించి టోటల్ ఇన్కం ప్రకటించినట్లు తెలిపారు. డైరెక్ట్ టాక్సెస్ కింద బిలియనీర్ల పదానికి డెఫినిషన్ ఏదీ సీబీడీటీ వద్ద లేదని, ఎందుకంటే 2016 లో వెల్త్ టాక్స్ను రద్దు చేయడంతో పూర్తి ఇన్ఫర్మేషన్ను సీబీడీటీ సేకరించడం లేదని స్పష్టం చేశారు. పేదరికం గురించి ప్రస్తావిస్తూ, టెండూలర్కర్ కమిటీ మెథడాలజీ ప్రకారం దేశంలో 2011–12 నాటికి 27 కోట్ల మంది బిలో పావర్టీ లైన్(బీపీఎల్) ప్రజలు ఉన్నారని మంత్రి చెప్పారు. ఇన్ఫ్లేషన్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలను అదుపులో ఉంచేందుకు తగిన చర్యలనూ తీసుకుంటున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. డిమాండ్– సప్లయ్లను జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నామన్నారు. జులై 15 నాటికి మొత్తం 1.33 లక్షల మందికి కొవిడ్ 19 ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ బ్యాంకులు అన్సెక్యూర్డ్ లోన్లను ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.
బిలియనీర్లు తగ్గిన్రు.. ఇప్పుడు 136 మందే
- బిజినెస్
- August 11, 2021
లేటెస్ట్
- తిరుమల ఏడు కొండల్లో మంటలు.. తగలబడుతున్న ఎర్ర చందనం చెట్లు
- నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్ కొడ్తది : సీఎం రేవంత్ రెడ్డి
- viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..
- Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!
- ఏప్రిల్ 23వ తేదీ సెలవు ఇవ్వాలి.. తెరపైకి కొత్త డిమాండ్
- ఎంపీగా గెలిపిస్తే... మీ చిన్న కొడుకులా పనిచేస్తా: గడ్డం వంశీకృష్ణ
- Tea News : ఖరీదైన టీ.. మన దేశం నుంచే ఎగుమతులు
- Mahesh Babu SSMB29: రాజమౌళి సినిమా కోసం..మ్యాన్లీ లుక్స్తో మత్తెక్కిస్తున్న మహేష్ బాబు
- ఆ 106 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి: హైకోర్టు
- మగాళ్లూ జాగ్రత్త : కుక్క బొచ్చులో కంటే.. మగాళ్ల గడ్డంలోనే బ్యాక్టీరియా ఎక్కువ..!
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం