భువనేశ్వర్: జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ను పోస్ట్పోన్ చేయాలని ప్రధాని మోడీకి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం మోడీతో నవీన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితోపాటు వరదల కారణంగా నెలకొన్న కఠిన పరిస్థితుల మధ్య పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఎగ్జామ్స్కు హాజరవ్వడానికి స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. రెండ్రోజుల కింద ఇదే విషయమై హెచ్ఆర్డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్కు పట్నాయక్ లేఖ రాశారు. మహమ్మారి నేపథ్యంలో పరీక్షలకు హాజర్వవడం విద్యార్థులకు సురక్షితం కాదని సదరు లెటర్లో నివేదించారని సమాచారం.
జేఈఈ, నీట్ను వాయిదా వేయండి: నవీన్ పట్నాయక్
- దేశం
- August 27, 2020
లేటెస్ట్
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
- PBKS vs CSK: దూబే గోల్డెన్ డక్.. చెన్నైకి షాక్ల మీద షాక్లు
- ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- Health News: సమ్మర్ సీజన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు