
ఓలా తమ ఎస్1 ఎక్స్+ స్కూటర్లపై ఫ్లాట్గా రూ.20 వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. పెట్రోల్, డీజిల్ బండ్ల వాడకాన్ని తగ్గించేందుకు #ఎండ్ ఐసీఈ ఏజ్మిషన్ అనే క్యాంపెయిన్ను డిసెంబర్ 3 నుంచి మొదలు పెడుతోంది. ఇందులో భాగంగా ఎస్1 ఎక్స్+ స్కూటర్లను రూ.90 వేలకే అమ్ముతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కిలోవాట్అవర్ బ్యాటరీ ఉంటుంది.