రంగారెడ్డి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్ రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో తెల్లవారుజామున 5 గంటల నుండి మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. హైదర్ గూడ ప్రణవభక్త సమాజం ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుమారు 50 వేల మంది భక్తులు చిన్న అనంతగిరి దేవాలయాన్ని మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దర్శించుకోవడం విశేషం. 400 ఏండ్ల చరిత్ర గలిగిన ఈ దేవాలయంలో కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ సంవత్సరం సుమారు 80 వేల మంది భక్తులు చిన్న అనంతగిరి దేవాలయాన్ని సందర్శిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.
రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో భక్తుల రద్దీ
- రంగారెడ్డి
- February 18, 2023
లేటెస్ట్
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- తెలంగాణలో భూముల విలువ పెంపు!