దేశ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ 18 ఉగ్రవాద శిబిరాలను తిరిగి ప్రారంభించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సైన్యం అలర్ట్ గా ఉండాలంటూ ఉన్నతాధికారులు సూచించారు. 18 ఉగ్ర శిబిరాలు, 20 లాంచ్ ప్యాడ్ లు ప్రారంభమైనట్టు తెలుస్తోందని… ఒక్కో శిబిరంలో 60 మంది వరకూ టెర్రరిస్టులు ఉన్నారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం పుల్వామాలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజబుల్ ముజాహిద్దీన్ నేతలు సమావేశమై, ఉగ్ర శిబిరాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారని ఇంటెలిజెన్స్ ఏజన్సీలు చెప్పాయి. కాశ్మీర్ లోయలో 300 మంది వరకూ టెర్రరిస్టులు ఉన్నారని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపిన 24 గంటలు గడవకుండానే ఈ హెచ్చరికలు వచ్చాయి.
వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలు
- దేశం
- October 8, 2019
లేటెస్ట్
- 4 నెలల గరిష్టానికి ట్రేడ్ డెఫిసిట్
- 7 వేలకు చేరిన అగ్రి స్టార్టప్లు
- ఉత్తరాఖండ్లో అడవులు కాలుతుంటే.. ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎన్నికల డ్యూటీలా?
- ఫ్లోరిడాలో యాక్సిడెంట్.. 8 మంది కార్మికులు మృతి
- రాయల్ఓక్లో జంబో ఆఫర్
- సీజన్కు సరిపడా పత్తి సీడ్స్ సిద్ధం చేయాలి: తుమ్మల
- రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర.. మోదీ మరోసారి ప్రధాని కాలేరు: రాహుల్ గాంధీ
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!
- బయటి నుంచే మద్దతిస్తా.. ఇండియా కూటమిపై మాటమార్చిన మమత
- మాక్కూడా మోదీలాంటి లీడర్ కావాలి : సాజిద్ తరార్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు