పవన్ గెస్ట్ గా సాయిథరమ్ తేజ్ కొత్త మూవీ లాంఛ్

పవన్ గెస్ట్ గా సాయిథరమ్ తేజ్ కొత్త మూవీ లాంఛ్

ప్రతిరోజు పండగే మూవీతో హిట్ కొట్టిన సాయిథరమ్ తేజ్ దేవకట్ట డైరెక్షన్ లో  మరో కొత్త సినిమా చేస్తున్నాడు. నివేథా పేతురాజు హీరోయిన్ గా నటిస్టున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన పూజకార్యక్రమాలు ఇవాళ జరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్ లో భాగంగా క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అల్లు అరవింద్, వంశీపైడిపల్లి, బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

see more news

పవన్ వకీల్ సాబ్ లో ఇలియానా?

కరోనాను మహమ్మారిగా ప్రకటించిన WHO