న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్లాస్మా థెరపీని ప్రవేశపెట్టడంతోపాటు పేషెంట్స్కు పల్స్ ఆక్సీమీటర్స్ను అందించం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించడానికి తమ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. ‘మేం టెస్టుల సంఖ్యను మూడు రెట్లు పెంచాం. కానీ అదే సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజుకు 3వేల చొప్పున పెరిగింది. ఇప్పటివరకు మొత్తం కరోనా బాధితుల్లో సుమారు 45 వేల మంది కోలుకున్నారు. ప్లాస్మా థెరపీతో ఆరోగ్యం క్షీణించిన వారిని కాపాడటం కష్టం. కానీ హెల్త్ కండీషన్ మోస్తరుగా ఉన్న వారి పరిస్థితి తీవ్రమవకుండా ఆ థెరపీ సాయపడుతుంది’ అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్ఎన్జేపీ)తోపాటు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ చేయడానికి తమ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అనుమతి లభించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీంతో ఈ రెండు హాస్పిటల్స్లో ప్లాస్మా థెరపీ ప్రారంభమైనప్పటి నుంచి మునుపటితో పోల్చితే సగం కంటే తక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయని వివరించారు.
ప్లాస్మా థెరపీతో నిలకడగా కరోనా రోగుల హెల్త్ కండీషన్
- దేశం
- June 26, 2020
లేటెస్ట్
- మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లాకు .. హైకోర్టు నోటీసులు
- లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్ ఆత్మహత్య
- అమ్ముడుపోయిన నేతల మాటలు నమ్మకండి : సంపత్కుమార్
- మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
- ఎన్నికల తర్వాత సింగరేణిలో ఇండ్ల పట్టాలు : వివేక్ వెంకటస్వామి
- కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేం లేదు .. సీఎం రేవంత్ ట్వీట్
- దేశంలో రాబోయేది కాంగ్రెస్ పాలనే: మంత్రి సీతక్క
- దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు
- మోదీ వెనుక ఈడీ, సీబీఐ.. నా వెనుక 4 కోట్ల మంది ఉన్నారు : సీఎం రేవంత్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..