సుప్రీంకోర్టుకు రూపాయి ఫైన్‌‌ కట్టిన ప్రశాంత్‌ భూషణ్

సుప్రీంకోర్టుకు రూపాయి ఫైన్‌‌ కట్టిన ప్రశాంత్‌ భూషణ్

న్యూఢిల్లీ: కంటెంప్ట్‌‌ ఆఫ్‌‌ కోర్టు కేసులో సుప్రీం వేసిన ఫైన్‌‌ను ప్రశాంత్‌‌ భూషణ్‌‌ పే చేశారు. రూపాయికి డీడీ తీసి సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి అందించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌‌ భూషణ్​ మీడియాతో మాట్లాడారు. ‘ఫైన్‌‌ కడుతున్నంత మాత్రాన తీర్పును అంగీకరించినట్టు కాదు. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్‌‌ వేస్తున్నా. కంటెంప్ట్‌‌ ఆఫ్‌‌ కోర్టు తీర్పులపై అప్పీలు చేసేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని కోరుతూ రిట్‌‌ కూడా ఫైల్‌‌ చేశానని ప్రశాంత్‌‌ భూషణ్‌‌ చెప్పారు.

For More News..

కారుణ్యం సరే.. లాభాల్లో వాటా ఏది?

తహసీల్దార్ల పవర్స్​పై గందరగోళం

రేపటితో అసెంబ్లీ సమావేశాలు ఆపేసే యోచనలో ప్రభుత్వం!