ఘనంగా CRPF శౌర్య దివస్

ఘనంగా CRPF శౌర్య దివస్

ఢిల్లీలో CRPF శౌర్య దివస్ ను ఘనంగా నిర్వహించారు. నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద….రాష్ట్రపతి కోవింద్ నివాళి అర్పించారు. ఉగ్రవాదులపై పోరాటంలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు మెడల్స్ అందించారు రాష్ట్రపతి. ఫిబ్రవరి 14న పుల్వామలో జరిగిన దాడిలో చనిపోయిన 40 మంది CRPF జవాన్ల కుటుంబ సభ్యులను సన్మానించారు రామ్ నాథ్ కోవింద్.