
ఈఏడాది నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంకు దక్కడం గొప్ప విజయం అన్నారు ప్రధాని మోడీ. ఇందులో భారత్ సహకారం ఉండటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు, అధికారులతో మాట్లాడారు మోడీ. ఈ సందర్భంగా 17 కొత్త ఫెర్టిలైజర్ వెరైటీస్ ని జాతికి అంకితం చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 రూపాయల నాణేన్ని రిలీజ్ చేశారు.
Prime Minister Narendra Modi releases a commemorative coin of Rs 75 to mark the 75th anniversary of the Food and Agriculture Organization pic.twitter.com/E6a2WUYYa4
— ANI (@ANI) October 16, 2020