వందో మ్యాచ్ లో సంజూ హాఫ్ సెంచరీ..SRH ముందు భారీ టార్గెట్

వందో మ్యాచ్ లో సంజూ హాఫ్ సెంచరీ..SRH ముందు భారీ టార్గెట్

పుణే: ఐపీఎల్ -15వ సీజన్ భాగంగా నేడు హైదరాబాద్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ దంచి కొట్టింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 రన్స్ చేసింది.  రాజస్థాన్‌ రాయల్స్‌ తరుఫున సంజూ శాంసన్‌ కు ఈ మ్యాచ్‌  వందో మ్యాచ్‌ కాగా.. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లో 55 పరుగులు చేసిన శాంసన్‌ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. 

హైదరాబాద్ బౌలర్లలో..

నటరాజన్(2), ఉమ్రాన్ మాలిక్(2), భువనేశ్వర్ కుమార్(1), షెపర్డ్(1) వికెట్లు తీశారు.