కవర్ స్టోరీ : మనకు లాభమా? నష్టమా? 

కవర్ స్టోరీ : మనకు లాభమా? నష్టమా? 

ఇండియా ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. నిజంగానే అంత కరువు వస్తుందా? అని కంగారుపడుతున్నాయి. అయితే కొందరు దీన్ని తొందరపాటు చర్య అనుకున్నా భవిష్యత్తు అంచనాలను బట్టి చూస్తే ఈ నిర్ణయం వల్ల దేశానికి లాభమే అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

ఇప్పుడు మన దగ్గర ఉన్న బియ్యం అమ్ముకుని.. కరువు వచ్చాక సాయం కోసం ఎదురు చూడడం కంటే.. ఉన్న బియ్యాన్ని దాచుకుని తినడమే మంచిది. మనకే కాదు చాలా దేశాల్లో రైస్ ప్రొడక్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.