టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కనుంది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సచిన్ పుట్టిన రోజైన ఏప్రిల్ 23న లేదా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే వెల్లడించారు. ఇప్పటికే సచిన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. వాంఖడే స్టేడియంలో ఇదే మొదటి విగ్రహం కానుంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియంలో సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉంది. కాగా సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు.
త్వరలో వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం
- ఆట
- February 28, 2023
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు