ఈ మానిటర్ ధర రూ.2 లక్షలు
శామ్సంగ్ ఒడిస్సీ జీ95 ఎస్సీ ఓఎల్ఈడీ గేమింగ్ మానిటర్ను లాంచ్ చేసింది. ఇందులో ఏఐ అప్స్కేలింగ్, 240 హెజ్ రిఫ్రెష్ రేట్, 0.03 రెస్పాన్స్ రేట్, హెచ్డీఆర్ సపోర్ట్, నియో క్వాంటం ప్రాసెసర్ ప్రో వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సైజు 49 -అంగుళాలు ఉంటుంది. 32:9 నిష్పత్తితో డ్యూయల్ క్వాడ్ హై డెఫినిషన్ రిజల్యూషన్ను అందించే మొదటి మానిటర్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ధర రూ.2 లక్షలు.