ఈ మానిటర్​ ధర రూ.2 లక్షలు

ఈ మానిటర్​ ధర రూ.2 లక్షలు

ఈ మానిటర్​ ధర రూ.2 లక్షలు

శామ్​సంగ్​ ఒడిస్సీ జీ95 ఎస్​సీ ఓఎల్​ఈడీ గేమింగ్ మానిటర్​ను లాంచ్​ చేసింది. ఇందులో ఏఐ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేలింగ్, 240  హెజ్​ రిఫ్రెష్ రేట్,  0.03 రెస్పాన్స్​ రేట్​, హెచ్​డీఆర్ ​సపోర్ట్​, నియో క్వాంటం ప్రాసెసర్ ప్రో వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.  సైజు 49 -అంగుళాలు ఉంటుంది.   32:9 నిష్పత్తితో డ్యూయల్ క్వాడ్ హై డెఫినిషన్ రిజల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించే మొదటి మానిటర్ ఇదేనని కంపెనీ పేర్కొంది.  ధర రూ.2 లక్షలు.