మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, రెడ్యాల గ్రామ సర్పంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, పలువురు వార్డుసభ్యులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం హైదరాబాద్లో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ జెండా పట్టుకోవడానికి నాయకత్వం లేని రోజుల్లో చొరవ తీసుకుని పార్టీ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించానని చెప్పారు. ఏడున్నరేళ్ల పాలనలో తమకు నిరాశే మిగిలిందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కడం లేదన్నారు. రెండోసారి టీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీలో కొనసాగలేనని చెప్పారు. ఆయనతోపాటు కాంగ్రెస్లో చేరిన వారిలో లీడర్లు చాంద్ పాషా, సురేందర్, రాజవర్ధన్, నర్సింగ శ్రీను, కార్తీక్ గౌడ్, వార్డుమెంబర్లు సామ మధుసూదన్ రెడ్డి, బొంగు మల్లయ్య, సూరయ్య, భిక్షం, విజేందర్, భద్రయ్య, శ్రీపాల్, బాబు, కిరణ్, రవి, వెంకట రెడ్డి, గోపాల్, ఇమామ్, రాజు నరేష్, అనిల్ తదితరులున్నారు.
టీఆర్ఎస్కు సర్పంచ్, వార్డుమెంబర్ల రాజీనామా
- తెలంగాణం
- August 30, 2021
లేటెస్ట్
- అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..
- బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
- NEFT, RTGS అంటే ఏమిటి? ఈ లావాదేవీలకు చార్జీలు ఉంటాయా? పూర్తి వివరాలు ఇవే..
- దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి