న్యూఢిల్లీ: ఇంటి లోన్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీని పెంచింది. హోమ్ లోన్ల మీద 25 బేసిస్ పాయింట్స్ (బీపీఎస్) ప్రకారం వడ్డీ రేటును 6.70 శాతం నుంచి 6.95కు పెంచింది. దీంతోపాటు ఇంటి లోన్ల పై ప్రాసెసింగ్ ఫీజును కూడా పెంచింది. పెరిగిన ఇంట్రెస్ట్ రేట్లు ఈ నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. హోమ్ లోన్లపై వడ్డీ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంలో మిగతా బ్యాంకులు కూడా ఎస్బీఐని అనుసరించొచ్చని తెలుస్తోంది.
ఇంటి లోన్ పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
- దేశం
- April 6, 2021
లేటెస్ట్
- గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతిస్తుంది : చాడ వెంకటరెడ్డి
- T20 World Cup 2024: యువీకి అరుదైన గౌరవం.. టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక
- బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ తెస్త : గడ్డం వంశీకృష్ణ
- ఒకే ఒక్కడు! .. లోక్ సభ ప్రచారాన్ని భుజాల మీద మోస్తున్న సీఎం రేవంత్
- Krishnamma: విడుదల వాయిదా పడ్డ సత్యదేవ్ కృష్ణమ్మ..కొత్త తేదీ ఇదే..
- ఫోన్ ట్యాపింగ్ కేసు : నిందితుల బెయిలు పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు
- షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఏఏజీ సుధాకర్..
- Mrunal Thakur: ఆ హీరోని కొట్టమన్నారు.. భయమేసింది.. మృణాల్ కామెంట్స్ వైరల్
- V6 DIGITAL 26.04.2024 EVENING EDITON
- కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదు.. రాష్ట్రానికి పట్టిన శని : బండి సంజయ్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు