బజార్హత్నూర్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్( ఏపీఓ) కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ సమక్షంలో సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా శామ్యూల్, కార్యదర్శిగా జుగది రావు, ట్రెజరరీ సంగీత, జనరల్ సెక్రెటరీలుగా మేఘమాల, నరేందర్, విజయ, సుభాషిని, జాకీర్ హుస్సేన్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఉపాధి హామీ సిబ్బంది, పలువురు అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీఓ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్
- ఆదిలాబాద్
- February 13, 2024
లేటెస్ట్
- నీటి ఎద్దడి తీర్చేందుకు వందల బోర్లు వేశాం : వివేక్ వెంకటస్వామి
- తండేల్ నలభై కోట్ల డిజిటల్ రైట్స్
- మోదీ అధికారంలోకి వచ్చాక బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది: మంత్రి సీతక్క
- క్రికెట్ విజేతగా కుమార్ లెవెన్ టీం
- సెన్సెక్స్ 941 పాయింట్లు జంప్.. 22,600 పైన ముగిసిన నిఫ్టీ
- గండీ అసెంబ్లీ స్థానానికి కల్పనా సోరెన్ నామినేషన్
- ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం
- ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి కథ రాలేదు : జెఎస్ మణికంఠ
- మే 3న తెలుగులో బాక్.. భయపెడుతూ నవ్విస్తుంది
- తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ