ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలో కలిశారు ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్, చల్లా వంశీచంద్ రెడ్డి. తెలంగాణలో తాజా రాజకీయ అంశాలపై సోనియాగాంధీ, పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పనితీరు అంశాల గురించి 20 నిమిషాలపాటు సోనియాతో చర్చించినట్టు నాయకులు చెప్పారు.
సోనియాతో సంపత్, వంశీచంద్ రెడ్డి భేటీ
- దేశం
- September 6, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నం: ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్లు
- రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించండి : తీన్మార్ మల్లన్న
- బీఆర్ఎస్కు వలసల టెన్షన్ !
- బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మొద్దు .. ఆ రెండు పార్టీలు ఒక్కటైనయ్: కొండా సురేఖ
- కొత్తగూడెంపై బీజేపీ అగ్రనేతల గురి
- రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి జూపల్లి
- నేతన్నలు ఎటువైపో?.. కీలకంగా మారనున్నా సిరిసిల్ల పద్మశాలీల ఓట్లు
- క్యాండిడేట్లు వస్తేనే కదులుతున్నరు..గడప దాటని క్యాడర్, ముందుకు సాగని ప్రచారం
- ఆ భూములు సర్కార్ వే..అక్రమార్కులపై చర్యలకు సిద్దం
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..