చౌటుప్పల్, వెలుగు: భార్య పెట్రోల్పోసుకుని నిప్పంటించుకోవడంతో తట్టుకోలేక భర్త సైతం సూసైడ్ చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పిసాటి మారారెడ్డి(65), మల్లమ్మ(60) దంపతులకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. హైదరాబాద్లో ఉంటున్నారు. పెద్దకొడుకు బాల్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, చిన్న కొడుకు స్థానికంగానే ఉన్న కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. వృద్ధ దంపతులిద్దరు స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మారారెడ్డి బుధవారం మండలంలోని లింగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి ఫంక్షన్కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఊరి నుంచి వచ్చాక కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాత్రి10.30 గంటల సమయంలో మల్లమ్మ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల ధాటికి ఇరుగు పొరుగు వచ్చేసరికే మల్లమ్మ మృతి చెందింది. అక్కడి నుంచి అదే రాత్రి వెళ్లిపోయిన మారారెడ్డి పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. కొడుకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిప్పంటించుకున్న భార్య.. ఉరేసుకున్న భర్త
- తెలంగాణం
- August 13, 2021
లేటెస్ట్
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
- GT vs RCB: కోహ్లీ మెరుపు ఫీల్డింగ్.. పెవిలియన్ బాట పట్టిన షారుఖ్ ఖాన్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ