CM KCR

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తాం

దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.చివరి వరుసలో దళిత ఉద్యోగులు దళిత బంధు తీసుకోవాలని చెప్పారు. ఇవాళ  హుజురాబాద్ లోని శ

Read More

నీటి వాటాలపై బోర్డు మీటింగుల్లో పట్టుబట్టాలె

  అధికారులు, ఇంజనీర్లకు సీఎం కేసీఆర్​ ఆదేశం ఆదివారం మళ్లీ చర్చిద్దామని సూచన హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రానికి కృష్ణా, గోదావ

Read More

వాసాలమర్రి: రేపే మీ అకౌంట్లో రూ.10లక్షలు పడ్తయ్

వాసాలమర్రిలో రేపటి నుంచే దళిత బంధు అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలున్నాయని.. వారికి రేపటి నుంచి అకౌంట్లలో రూ.10లక్

Read More

దళిత బంధుకోసం లక్ష కోట్లు

దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు సీఎం

Read More

ఎలక్షన్ ఉందనే దళిత బంధు పెట్టిన

ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం.. గెలవడం జరుగుతూనే ఉంటాయన్నారు సీఎం కేసీఆర్. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు.. ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు. పాడి కౌశిక్&

Read More

అధికారులు సీఎం ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు

పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'చలో రాజ్‌భవన్‌' కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇందిరా

Read More

యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీ

మారిన పరిస్థితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కేసీఆర్ రాష్ట

Read More

కేసీఆర్ నిజమైన హిందువైతే గోవుల అమ్మకాలను ఆపాలి

హైదరాబాద్ : ఎద్దులు, ఆవులను కోయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్రంలో అమలు కావటంలేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు ప

Read More

జగన్​తో బయట కుస్తీ లోపల దోస్తీనా?

కృష్ణా జ‌‌లాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ఏపీ జల దోపిడీపై వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలు టీఆర్ఎస్‌‌ స&

Read More

జగన్ కు నీళ్లమ్మి ప్రజల నోట్లో కేసీఆర్ మట్టికొట్టిండు

తెలంగాణ నీళ్లను జగన్ కు అమ్మి కేసీఆర్ తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉం

Read More

పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తమిళిసై, కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెక్లెస్ రోడ్డులో(పీవీమార్గ్) ఏర్పాటు

Read More

ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ లీడర్లు

దాదాపు ఏడేళ్ల తర్వాత క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిశారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటివరకు విపక్ష నేతలకు అపాయిట్మెంట్ ఇవ్వని సీఎం.. ఇవాళ కాంగ్రెస్ నేతలను కలవడం ఆ

Read More

వేలాది మంది బాధిత కుటుంబాలకు రైతు బీమా అందట్లే

5,437 కుటుంబాలకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 271 కోట్లు పెండింగ్‌‌ కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత కుటుంబాలు సాకులు చూపిస్

Read More