
Hyderabad
400 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
హైదరాబాద్ నుంచి కర్ణాటకకు రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు
Read Moreటీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ మారే
Read Moreచిన్ననాటి నుంచే తెలంగాణ రావాలని జయశంకర్ ఆకాంక్ష
హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్: చిన్నతనం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించిన వ్యక్తి జయశంకర్ సార్ అని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు
Read Moreతెలంగాణ సీఎం.. పీఎం కంటే గొప్పనా ?
మునుగోడు.. మామూలు బై పోల్ అందులో సవాల్గా తీసుకునేంత ఏముంది: కేటీఆర్ ధరణి, స్టూడెంట్లు, పంట నష్టం మంత్రులు చూసుకుంటరు ప్రైవేట్ విజిట్లకు
Read Moreమాతృ దేశాన్ని మరవద్దు
మాతృ మూర్తి, మాతృ భాష, మాతృ దేశాన్ని మరవద్దని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీజేఐ ఎ
Read Moreరేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధమయ్యారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. మరికాసే
Read Moreచీకోటి ప్రవీణ్ ఎవరికీ భయపడడు
నాపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు.. ఎవరినీ వదిలి పెట్టనని చీకోటీ ప్రవీణ్ తెలిపారు. క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటీ
Read Moreనగరంలో రెచ్చిపోతున్న ట్రాఫిక్ పోలీసులు
నగరంలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోతున్నారు. వాహనాలపై చలాన్లు వాయించడమే కాదు, ఫైన్లు చెల్లించాలంటూ వాహనదారుల చెంపలు కూడా వాయిస్తున్నారు. రెండు రోజుల క్ర
Read Moreపి.బి.యన్ స్క్వేర్ లో కర్ణిక జ్యూయల్స్
హైదరాబాద్, వెలుగు: సిటీలోని జూబ్లీహిల్స్ రోడ్ 36లోగల పి.బి.యన్ స్క్వేర్ లో ఏర్పాటైన కర్ణిక జ్యూయల్స్ను టాలీవుడ్ నటి, &
Read Moreబంజారాహిల్స్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు
Read Moreపలు జిల్లాల్లో తేలికపాటి వానలు
రాగల మూడు గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి,
Read Moreఆడ పిల్లలు పుట్టారని భార్యను ఇంటి నుంచి తరిమేసిన భర్త
ఆడపిల్లలు పుట్టారని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ముగ్గురు పిల్లలను భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాలింతైన భార్య అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన
Read Moreభూ వివాదం వల్లే రియల్టర్ హత్య
మాదాపూర్, వెలుగు: సోమవారం తెల్లవారుజామున జరిగిన రియల్టర్ హత్య కేసును మాదాపూర్ పోలీసులు ఛేదించారు. భూ వివాదమే హత్యకు కారణమని తేల్చి ముగ్గురు
Read More