
Adilabad
భూమాఫియాగా మారిన పాయల్ శంకర్ : శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ మాఫియాను పెంచిపోషిస్తున్నారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు
Read Moreఆసిఫాబాద్ పట్టణంలో బంద్ పాటించిన కూరగాయల వ్యాపారులు
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ పట్టణంలోని కూరగాయల వ్యాపారులు సోమవారం బంద్ పాటించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్లో కాకుండా పట్టణంలోని వివేకానంద,
Read Moreఆదిలాబాద్ రిమ్స్లో గ్యాస్ట్రాలజీ సేవలు ప్రారంభం
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆదివారం గ్యాస్ట్రాలజీ ఓపీ సేవలను ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభ
Read Moreపెండింగ్ సీఎంఆర్ ను వెంటనే చెల్లించండి .. రైస్ మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం
భైంసా, వెలుగు: నిర్మల్జిల్లాలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ రైస్ మిల్లర్లను ఆద
Read Moreకష్టజీవులపై ఎండదెబ్బ .. వడదెబ్బతో ఆదిలాబాద్ జిల్లాలో పలువురు మృతి
తాజాగా ఇద్దరు డప్పు కళాకారులు ప్రతిరోజు 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు మే నెలను తలుచుకుంటూ బేంబేలు నిర్మల్, వెలుగు: ఎండలు మండి
Read Moreగిరిజనులను రెచ్చగొట్టవద్దు: మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. 44 సంవత్సరాల క్రితం జరిగిన దురదృష్టకర సంఘటన అమరవీరుల గుండె
Read Moreమంచిర్యాల జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకాలు
ఎంపీ కృషితో పెన్షన్ నిధికి రూ.140 కోట్ల నిధులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, రిటైర్డ్ కార్మికుల సంబురాలు కోల్ బెల
Read Moreశ్రీరాంపూర్లో డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ : ఏసీపీ వెంకటేశ్వర్లు
నస్పూర్, వెలుగు: అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో ప్రెట్రోలింగ్ నిర్వహిస్తామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ అన్
Read Moreమాల గురజాలలో నిమ్స్ వైద్య బృందం .. కిడ్నీ సమస్యపై 150 మందికి పరీక్షలు
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాల గురజాలలో కొందరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని వస్తున్న వార
Read Moreప్రేమ, పెండ్లి పేరుతో వేధిస్తున్నాడని.. యువకుడి ఇంటి వద్ద హిజ్రాల ఆందోళన
కోల్ బెల్ట్, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం జరిగిన
Read Moreపనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి : మంత్రి సీతక్క
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క రివ్యూ పనులు స్పీడప్ చేయాలని అధికారులకు ఆదేశం నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో
Read More40 నెలల్లో మూడో ప్లాంట్ పూర్తవ్వాలి : సత్యనారాయణరావు
జైపూర్, వెలుగు: 40 నెలల్లో మూడో ప్లాంట్ పనులు పూర్తవ్వాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణరావు ఆదేశించారు. శుక్రవారం సింగరేణి డైరె
Read Moreవేతన పెంపులేదు .. బకాయిలు ఇవ్వట్లేదు .. సింగరేణి రిటైర్డు కార్మికుల ఆందోళన
తప్పుల తడకగా పింఛన్ ఆర్డర్లు అడిగితే పట్టించుకోని ఆఫీసర్లు కోల్బెల్ట్,వెలుగు: సింగరేణి రిటైర్డు ఉద్యోగుల వేతన బకాయిలు,పెన్షన్
Read More