Adilabad
లెక్చరర్ డిస్మిస్ .. ఫేక్ సర్టిఫికెట్ తో జాబ్ పొందిన నాగరాజు
కాగ జ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ బెజ్జూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ కలవేని నాగరాజును సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్త
Read Moreభారత్ను విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మోదీ రావాలి : అర్జున్ ముండా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్ర గిరిజన సంక్షేమ
Read Moreఏఎంసీ గోదాంలో వడ్ల చోరీకి పాల్పడ్డ ముఠా అరెస్ట్
మిల్లులో పనిచేసిన హమాలీలే దొంగలు జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ గోదాం(ఏఎంసీ)లోని వడ్ల బస్తాలను ఎత్తుకెళ్ల
Read Moreఆదిలాబాద్లో వడగండ్ల బీభత్సం
నేలకొరిగిన 500 ఎకరాల జొన్న పంట ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వడగండ్ల వాన బీభత్సం సృష్టించ
Read Moreబాల్య వివాహాలు జరగకుండా అడ్డుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు అధికారులు
Read Moreనిర్మల్ జిల్లాలో..పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్లలో తనిఖీలు
నిర్మల్/బజార్హత్నూర్, వెలుగు : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు టెన్త్ ఎగ్జామ్ సెంటర్లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ జానకి షర్మిల వేర్వేరుగా తనిఖీల
Read Moreకోర్టును సందర్శించిన విద్యార్థులు
బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ విద్యార్థులు సందర్శించారు. కళాశా
Read Moreచెన్నూరులో 10 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
రూ.14.48 లక్షలు స్వాధీనం గోదావరిఖని, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో పేకాట ఆడుతున్న 10 మందిని రామగుండం టాస్క్ఫోర్స్ పోలీస
Read Moreఆర్కే-5 అండర్ గ్రౌండ్మైన్ ఉత్పత్తిలో హ్యాట్రిక్
కోల్బెల్ట్/నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ఏరియా ఆర్కే-5 అండర్ గ్రౌండ్ బొగ్గు గని నిర్దేశిత ఉత్పత్తిని లక్ష్యాన్ని 11 రోజులు ముందుగా చేరుకుంది. 2023&n
Read Moreపెచ్చులూడిన స్లాబ్ టెన్త్ స్టూడెంట్ తలకు గాయం
జైనథ్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్లు టెన్త్ పరీక్షలు రాస్తుండగా పెచ్చులూడిపడ్డాయి. ఈ ఘటనలో ఓ
Read Moreఓటరు నమోదుకు ఏప్రిల్ 15 వరకు చాన్స్.. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే..
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే.. ఓటరు నమోదుకు స్పెషల్క్యాంపెయిన్ ఆఫ్లైన్లో కుదరకప
Read Moreసింగరేణి బిజినెస్ రూ. 37 వేల కోట్లు!
ఈ ఏడాది -రికార్డు స్థాయిలో బొగ్గు, కరెంట్అమ్మకాలు ఫిబ్రవరి నాటికే దాటేసిన గతేడాది టర్నోవర్ 12 శాతం వృద్
Read Moreగడ్చిరోలిలో ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేపనపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయ
Read More