Adilabad
ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సులు షురూ .. ప్రతి మండలంలో రెండు గ్రామాల చొప్పున నిర్వహణ
మొత్తం 143 గ్రామాల్లో సదస్సులు భూ సమస్యలపై ధరఖాస్తుల స్వీకరణ ఎక్కువ దరఖాస్తులు సాదాబైనామాలవే వెలుగు, నెట్వర్క్: భూభూరతి ఆర్వోఆర్ యాక
Read Moreనాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం : హర్కర వేణుగోపాల్ రావు
ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించాలి పలు చోట్ల జోరుగా విత్తనాల పంపిణీ నస్పూర్, వెలుగు: నాణ్యమైన విత్తనంతో వ్యవసాయంలో లాభాలు గడించవచ్చ
Read Moreఅక్కపల్లిగూడ ప్రైమరీ స్కూల్ లో ఒకే రోజు 32 మంది చేరిక
జన్నారం, వెలుగు: జన్నారం మండలం పొనకల్ పంచాయతీలోని అక్కపల్లిగూడ ప్రైమరీ స్కూల్ లో సోమవారం 32 మంది స్టూడెంట్లు అడ్మిషన్ తీసుకున్నారు. బడిబాట కార్యక్రమంల
Read Moreబెల్లంపల్లిలో పర్యటించిన ఎంపీ వంశీకృష్ణ
బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో పర్యటించారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఏఎంసీ చ
Read Moreమా భూములు లాక్కుని అన్యాయం చేయకండి .. ఎమ్మెల్సీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న పోడు మహిళలు
కాగజ్ నగర్, వెలుగు: ‘సార్ పోడు భూముల మీద ఆధారపడి బతుకుతున్నాం. మా భూముల్లో ఫారెస్టోళ్లు మొక్కలు నాటుతామని, ట్రెంచ్ కొడతామని బెదిరిస్తున్నారు, మా
Read Moreఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
నస్పూర్, వెలుగు: ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని హామీలు చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంచ
Read Moreఇయ్యాల్టి నుంచే భూభారతి .. జూన్ 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు
భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ఆర్
Read Moreసంక్షేమానికి పెద్దపీట .. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ నెంబర్ వన్
ఏడాదిలోనే ఆరు గ్యారంటీలు ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో వక్తలు వెలుగు, నెట్వర్క్: ప్రజా సంక్
Read Moreతర్నం బ్రిడ్జిపై రాజకీయం .. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే రామన్న మధ్య మాటలు యుద్ధం
వర్షాకాలం సమయంలో కూల్చివేయడంపై ప్రశ్నించిన జోగు చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న తాత్కాలిక వంతెన మొన్న బ్రిడ్జి దాటుతుండగా ఒకరి గల్లంతు&
Read Moreపార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా
తెలంగాణలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆమె.
Read Moreమందమర్రి బొగ్గు గనుల్లో 65శాతం ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్
వివరాలు వెల్లడించిన జీఎం దేవేందర్ కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి టార్గెట్ను సాధించేందుకు రోజువారీ ప
Read Moreఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి : ప్రజా సంఘాల నాయకులు
కటకం సుదర్శన్ వర్ధంతి సభలో వక్తలు బెల్లంపల్లి, వెలుగు: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తోన్న ఎన్
Read Moreనిర్మల్ జిల్లాలో బైక్ దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఎస్పీ జానకీ షర్మిల
Read More












