
Adilabad
పులుల కోసం కారిడార్!
కవ్వాల్ అభయారణ్యంలో టైగర్లు ఆవాసం ఏర్పాటు చేసుకునేలా అటవీశాఖ చర్యలు కోర్ ఏరియాలోని గ్రామాల తరలింపుపై కసరత్తు ఇప్పటికే 2 ఊర్లు ఖాళీ..మరో 3 ఊర్ల
Read Moreగుండెపోటుతో పన్నెండేండ్ల చిన్నారి మృతి
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘటన చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మానగర్ కాలనీకి చెందిన పన్నెండేండ్ల చిన్నారి ఆడ
Read Moreప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వడ్లు, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆఫీసర్లకు ఆదేశం భైంసా, వెలుగు : ప్రభుత్వ భూముల పరిరక్ష
Read Moreనేరడిగొండ హోటళ్లలో శుభ్రత పాటించకపోతే చర్యలు : సీఐ భీమేశ్
నేరడిగొండ, వెలుగు: హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇచ్చోడ సీఐ భీమేశ్ హెచ్చరించారు. నేరడిగొండ మండల కేం
Read Moreబెల్లంపల్లిలో 2కే రన్
బెల్లంపల్లి, వెలుగు: ప్రపంచ డయాబె టిస్ డే సందర్భంగా బెల్లంపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం 2కే రన్ నిర్వహించారు. మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమ
Read Moreజైపూర్ లో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్
1.380 కిలోల గంజాయి స్వాధీనం జైపూర్, వెలుగు: గంజాయి అమ్ముతున్న నలుగురు సభ్యులున్న ముఠాను పట్టుకు న్నట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపార
Read Moreట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య బాధాకరం : కలెక్టర్ అభిలాష అభినవ్
బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీలో స్వాతి ప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం జిల్లాలోని
Read Moreఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
కుంటాల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. కుంటాల మండలం సూర్యాపూర్ గ్ర
Read Moreజైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా విశ్వనాథరావు
జైనూర్, వెలుగు: జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సిర్పూర్ యు మండలం పాముల్వాడకు చెందిన కుడమెత విశ్వనాథరావు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్
Read Moreక్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు : మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
నిర్మల్, వెలుగు: రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా కారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువు ల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని
Read Moreకొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి కనీస మద్దతు ధర పొందాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించార
Read Moreకలప స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరి బైండోవర్
నన్ను కొట్టారని ఓ వ్యక్తి ఆవేదన జన్నారం, వెలుగు: జన్నారం ఫారెస్ట్ రేంజ్లో కలప స్మగ్లింగ్ చేస్తున్నారని మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన పా
Read Moreరెండు రోజుల్లో ప్యాడీ సెంటర్లను ఓపెన్ చేయాలి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ
దహెగాం, వెలుగు: రెండ్రోజుల్లో అన్ని ప్యాడీ సెంటర్లను ఓపెన్ చేయాలని ఆసిఫాబాద్అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. దహెగాం మండల కేంద్రంలో పీఏసీఎస్
Read More