amaravati today

ఏపీలో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

అమరావతి: ఆంద్రప్రదేశ్ లోని డిగ్రీ  కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని యాజమాన్యాలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అటా

Read More

ఏపీలో మరో నలుగురిపై సీబీఐ చార్జిషీట్

న్యాయ వ్యవస్థను కించపరిచేలా కామెంట్ చేసినందుకు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయమూర్తులను కించపరిచేలా.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్

Read More

ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు.. చవితి ఉత్సవాలకు బ్రేక్

అమరావతి: రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినా మరికొంత కాలం

Read More

ఫ్లైఓవర్ పై అదుపుతప్పి రెయిలింగ్ ను గుద్ది ఆగిన ఆర్టీసీ బస్సు

డోన్ పాతబస్టాండులో తృటిలో తప్పిన ఘోర  ప్రమాదం కర్నూలు: డోన్ పట్టణం లోని పాతబస్టాండు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను

Read More

సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఏపీ ఉపాధ్యాయులు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు   అమరావతి: సీపీఎస్ ను  రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వ

Read More

వైజాగ్ HPCLలో గ్యాస్ లీకేజీ కలకలం

విశాఖపట్టణం: స్థానిక హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) పరిశ్రమలో గ్యాస్ లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. గ్యాస్ లీకవుతున్నట్లు సైరన్ మోగడంతో కార

Read More

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం  మరోసారి లేఖ రాసింది. శ్రీశైలంలో తెలంగాణ

Read More

తల్లీ కూతుళ్లను పొడిచి చంపేశారు

గుంటూరు: సత్తెనపల్లి పట్టణంలో  దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు ఇద్దరూ తల్లీ కూతుళ్లుగా గుర్తించారు.&n

Read More

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల జీవిత బీమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పరిహారం మొత్తం పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఆర

Read More

స్కూల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థికి కరెంట్ షాక్

అమరావతి: స్కూల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న పదో తరగతి విద్యార్థి గోపీచంద్ (15) కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కృష్ణా జిల్లా నందిగామలోని అనాసాగరం జి

Read More

AP: పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సిన్ డ్రైవ్

అమరావతి: పిల్లల్లో న్యూమోనియా మరణాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమం

Read More

KRMB కి లేఖ రాసిన ఏపీ  ప్రభుత్వం 

అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. సెప్టెంబర్ 1వ తేదీన చేపట్టిన సమావేశంలో అజెండాపై స్పందించి లేఖ రాసి

Read More

రేపట్నుంచి 5 రోజులు కుటుంబంతో జగన్ టూర్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపట్నుంచి ఐదు రోజులపాటు కుటుంబంతోనే గడపాలని నిర్ణయించినట్లు సమాచారం. పెళ్లయి పాతికేళ్లు నిండనున్న నేపధ్యంలో ఈ ఐదురోజు

Read More