amit shah

కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్య నేతలంతా HICC సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇవాల్టి భేటీలో పల

Read More

మాట తప్పకుంటే బీజేపీ అభ్యర్థే సీఎంగా ఉండేవారు

మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్టును ఆరే కాలనీలోనే నిర్మించాలన్న సీఎం ఏక్ నాథ్ షిండే నిర్ణయంపై  మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.  తన

Read More

ద్రౌపది ముర్ముకు మాయావతి సపోర్ట్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్ మాయావతి మద్ధతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు రాష్ట్రపతికి మద్ధతుగా

Read More

 మోడీ బాధను కళ్లారా చూశాను 

రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలనే దానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ ఎగ్జాంపుల్ గా నిలిచారన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. విచారణ సంస్థలు

Read More

రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి  ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటేరియట్ లో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ ఆమె నామినేషన్ ను ప

Read More

20 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

రాష్ట్రంలో 20ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని ఆ సమావేశాల స్టీరింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ కార్య

Read More

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ

బీజేపీ పార్లమెంటరీ బోర్డు  సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రధ

Read More

సమిష్టి కృషితో బీజేపీని అధికారంలోకి తెస్తాం

న్యూఢిల్లీ: రాష్ట్రంలో గెలిచి... మోడీకి కానుక ఇస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్

Read More

జాతీయ కార్యవర్గ సమావేశాలపై బీజేపీలో ఆసక్తికర చర్చ

ఎక్కడైనా క్రెడిట్ కోసం పాలిటిక్స్ కామన్. పలానా పని తామే చేశామని చెప్పుకుని ఇటు కేడర్ దగ్గర.. అటు పార్టీ పెద్దల దగ్గర మంచిపేరు తెచ్చుకోవాలని చాలా మంది

Read More

తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది : ఈటల 

ఢిల్లీ :  బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై సీరియస్ గా ఫోకస్ చేసిందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి

Read More

మోడీ నిర్ణయం వల్ల యువతకు ఎంతో ప్రయోజనం

‘అగ్నిపథ్’ ఆందోళనల పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. " కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్మీ నియామక ప్రక్రియ

Read More

రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీ నోటీసులు

రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీతో కేసులు పెట్టిస్తున్నారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో కక్ష సాధింపు చర

Read More

అమిత్‌ షా వ్యాఖ్యలకు నితీశ్‌ కౌంటర్‌

జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మా

Read More