ap news
వేరే ప్రాంతాల వాళ్లను ఇంట్లో పనికి పెట్టుకుంటున్నారా.. ఈ నేపాలి గ్యాంగ్ చేసింది చూస్తే జన్మలో ఎవరినీ నమ్మరు
పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారినైనా చేరదీసే హైదరాబాద్ సిటీలో.. మంచితనాన్ని బలహీనతగా భావించి చోరీలకు, నేరాలకు పాల్పడుతున్నారు దొంగలు. పనిమను
Read Moreబీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా.. టీ తాగుతారా.. ?: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా టీ తాగుతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చ
Read Moreక్రికెటర్ శ్రీచరణిని అభినందించిన టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు...
ఇండియన్ విమెన్ క్రికెట్ టీం ఇటీవల జరిగిన ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సాధించిన టీంలో ఒకరైన తెలుగు ప్లేయర్ శ్రీచరణి టీటీడీ
Read Moreతిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి..
తిరుమల పరకామణి కేసు ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చ
Read Moreతిరుమలలో అన్న ప్రసాద తయారీకి మరింత నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
గురువారం ( నవంబర్ 13 ) రైస్ మిల్లర్ల సమావేశంలో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో అన్న ప్రసాద తయారీకి మ
Read Moreపవన్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపించు: ఎంపీ మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. పవన్
Read Moreఇండియా - యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు..
గురువారం ( నవంబర్ 13 ) ఇండియ-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చే
Read Moreబిహార్లో రికార్డు పోలింగ్.. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే హాయ్యెస్ట్ ఓటింగ్ నమోదు
పాట్నా: బిహార్లో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో 68.79 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యధికం. రెండో దశలో 1
Read Moreజూబ్లీహిల్స్ బై ఎలక్షన్: భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్కు EVM లు..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. 2025 నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ.. క్యూ లైన్లలో ఉన్న వారి
Read Moreఎన్డీఏ గెలిస్తే అది జన్ సురాజ్ పార్టీ వల్లేనా.. కాంగ్రెస్ అవకాశాలను ప్రశాంత్ కిశోర్ దెబ్బతీశాడా..?
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దాదాపు అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-
Read Moreజూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్ దే సీటు అంటున్న ఎగ్జిట్ పోల్స్.. ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి..?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగిసింది. 2025 నవంబర్ 11 వ తేదీ సాయంత్రం వరకు 48.42 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్
Read Moreబీహార్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA దే అధికారం.. మహాగట్బంధన్ ఏమంటోంది..?
బీహార్ లో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. దాదాపు అన్ని సంస్థలూ ఎన్డీఏకు అనుకూలంగా ఇగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. 243 స్థానాలున్న
Read Moreజూబ్లీహిల్స్లో పెరిగిన ఓటింగ్ శాతం.. సాయంత్రం 6 గంటల వరకు ఎంత జరిగిందంటే..
జూబ్లీహిల్స్ లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉప ఎన్నికలో సాయంత్రం 6 గంటల వరకు 48.42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆర
Read More












