ap news

ఫెర్టిలిటీ సెంటర్ల దందాపై సర్కార్ సీరియస్.. ఇవాళ్టి (ఆగస్టు 02) నుంచి ప్రత్యేక తనిఖీలు

మూడేండ్లలో వెయ్యికిపైగా సరోగసీలు!  అధికారికంగా వచ్చిన అప్లికేషన్లు 108 మాత్రమే దందాకు తెరలేపిన ఫెర్టిలిటీ సెంటర్లు.. సర్కార్​ సీరియస్​ న

Read More

చేతికి రిపోర్టులు.. ఇక యాక్షన్! కాళేశ్వరం, విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు?

లీగల్​ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కార్​ నిర్ణయం అవినీతి, అక్రమాలపై ప్రివెన్షన్​ ఆఫ్​ కరప్షన్ యాక్ట్​ ప్రకారం ముందుకు..! ఇ

Read More

అక్రమ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే.. ఆ ఆస్తులను అమరావతికి రాసిస్తా : మాజీ మంత్రి అనీల్ యాదవ్

ఏపీ మాజీ మంత్రి అనిల్​ యాదవ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆఫ్రికా.. విదేశాల్లో.. ఆస్తులు కొన్నట్టు  కొందరు ప్రచారం చేస్తున్నారని.. తన ఆస్తులపై స

Read More

శ్రీశైలం చేరకముందే కృష్ణా నీళ్లు సీమకు.. రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా తరలించుకుపోతున్న ఏపీ

బ్యాక్​వాటర్​ నుంచి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగాతరలించుకుపోతున్న ఏపీ స్పిల్​వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్లే మలుపుతున్న పోతిరెడ్డి

Read More

తిరుమలలో రీల్స్ చేస్తే ఇక అంతే సంగతులు.. టీటీడీ సంచలన నిర్ణయం

తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి.. రీల్స్, ఫోటూ షూట్ చేస్తూ సాటి

Read More

నంద్యాల జిల్లాలో టీడీపీ మంత్రి సోదరుడి దౌర్జన్యం.. కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు !

బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి తీరు వివాదానికి దారితీసింది. బనగానపల్లెలో డ్యూటీల

Read More

పునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఏపీకి వైజాగ్ రైల్వే జోన్

సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం వచ్చింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు దశాబ్ధకాలం దాటేసింది. ఈ

Read More

అట్టపెట్టెల్లో 11 కోట్లు.. ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు

శంషాబాద్, వెలుగు: ఏపీ లిక్కర్ స్కాం కేసు కొత్త మలుపు తిరిగింది. శంషాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్‎లో అట్టపెట్టెలో దాచి ఉంచిన రూ. 11 కోట్ల క్యాష్‎ను

Read More

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: ఇకపై ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శనం.. 

శ్రీవాణి దర్శనం టికెట్ల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఆగస్టు

Read More

ప్రయాణికులకు అలర్ట్: తిరుపతి వెళ్లే ఈ రైళ్లు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..

తిరుపతి వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ - గూడూరు సెక్షన్లో కొన్ని పనుల కారణంగా తిరుపతికి వెళ్లే పలు

Read More

మోదీ ట్రంప్కు భయపడుతున్నారు.. అందుకే ఏదో దాస్తున్నారు : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడుతున్నారని.. అందుకే ఏదో దాస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఇండియా-పాక్ సీజ్ ఫ

Read More

వాహనాదారులపై ఛార్జీల మోత.. ఎనిమిదేళ్ల తర్వాత ఛార్జీలు పెంచిన ఆర్టీఏ

తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ ఛార్జీలను పెంచింది. 2017 తర్వాత అంటే.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఛార్జీలను రివైజ్ చేసింది ఆర్టీఏ. వెహికిల్స్ కు సంబంధించి వివి

Read More

ఆ ధైర్యం మోదీకి లేదు.. అందుకే తప్పించుకుంటున్నారు.. : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా-పాక్ సీజ్ ఫైర్ పై ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారని.. ఖండిం

Read More