ap news
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యుండి ఇదేం పని.. రూ.70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి
ఆయన ఒక ఐఆర్ఎస్ అధికారి. అందులోనూ మాజీ ఎమ్మెల్యే కుమారుడు. ఆయన భార్య కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఆయన పని చేసేది ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసులో. ట్యాక్స్
Read Moreపాక్ విషయంలో భారత వైఖరి మారదు.. సింధూ జలాల ఒప్పందం రద్దులో ఎలాంటి మార్పు లేదు: భారత్
పాకిస్తాన్ విషయంలో భారత వైఖరి మారదని ఇండియా ప్రకటించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన సందర్భంగా సీజ్ ఫైర్ పై భారత్ స్పష్టతనిచ్చింది. క
Read Moreమే 27 నాటికి నైరుతి.. మూడు రోజుల ముందే రుతుపవనాలు.. సాధారణం కన్నా ముందే వర్షాలు
హైదరాబాద్: ఈ నెల 27 నాటికి దేశంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నుంచి రుతుపవనాలు కేరళను తాకుతా
Read More26/11 దాడులకు ప్రతీకారం.. ముంబై దాడి సూత్రధారిని మట్టుపెట్టిన భారత సైన్యం
= కాందహార్ హైజాక్ సూత్రధారి యూసఫ్ కూడా హతం = ఐదుగురు టాప్ ఉగ్రవాదులను హతమార్చిన ఎయిర్ ఫోర్స్ =ఈ నెల 7న మురిద్కే, బహవల్
Read Moreభారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు.. పాక్ తీవ్రంగా నష్ట పోయింది: కల్నల్ సోఫియా ఖురేషి
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత్ అధికారికంగా ప్రకటించింది. ప్రెస్ కాన్ఫెరెన్స్ లో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందం గురించి వివరణ ఇచ్చ
Read Moreశాంతి.. శాంతి.. : సైనిక చర్యలు నిలిపివేశాం.. కాల్పులు ఆగిపోయాయి : భారత్ ప్రకటన
ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్
Read MoreHyderabad: ఈ ఏరియాల్లో నెల రోజుల పాటు డ్రోన్స్ నిషేధం.. ఎగరవేస్తే జైలుకే..
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ హైదరాబాద్ నగరంలో భద్రత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే నిఘా సంస్థల హెచ్చరికలతో BHEL వంటి కేంద్ర ప్రభు
Read Moreఇలాంటి మామిడి పండ్లు తింటే.. రోగం వచ్చి చస్తాం : అధికారుల తనిఖీల్లో బయటపడిన ఘోరం
హైదరాబాద్ లో ఇండ్లే గోదాములయ్యాయి. లోడ్లకు లోడ్లు మామిడి కాయలు తెప్పించుకోవడం.. ప్రభుత్వ నిషేదిత పదార్థాలతో మాగబెట్టడం.. పండ్లు నిగనిగలాడే రంగు వచ్చాక
Read Moreపాక్ రెండు దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడో వ్యతిరేకించాం.. మాకు ప్రత్యేక దేశం అవసరం లేదు: ఒవైసీ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. టెర్రరిజాన్ని మాత్రమే అంతం చేద్దాం.. సామాన్య పౌరులు నష్టపోకుండా చర్
Read Moreకార్గిల్ యుద్ధం తరహాలో.. బలగాలను తరలిస్తున్న పాక్.. అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్ సక్సెక్ కావడం.. పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తుండటం, పాక్ కీలక బేస్ క్యాంపులను ధ్వంసం చేయడం.. ఇవన్నీ చూసి
Read Moreమసూద్ అజర్ బావమరిదితో పాటు ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం.. అది ఆపరేషన్ సిందూర్ అంటే..
ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ ఉగ్ర మూకలను చెల్లాచెదురు చేసిన మిషన్. టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ అది.
Read Moreత్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్..
భారత్ పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతుండటంతో ప్రధాని మోదీ మరోసారి హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం
Read Moreహైదరాబాద్లో వ్యాపారస్తులను బెదిరిస్తున్న ముఠా అరెస్టు.. నిందితుల్లో జైలు వార్డెన్, ఏపీ కానిస్టేబుల్
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకోవాల్సిన పోలీసులే ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడటం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక జైలు వార్డెన్,
Read More












