ap news
రిజర్వేషన్లతో ఎదిగిన వారు మరో పది మందిని పైకి తీసుకురావాలి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
డా.అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లతో ఎదిగిన వారు ఒక్కొక్కరు మరో పది మందిని పైకి తీసుకురావాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. యాదాద్రి భ
Read Moreహైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ కట్టి పడేశాయి: మిస్ ఇండియా నందిని గుప్తా
ఇండియా మిస్ వరల్డ్ 2025 పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా తనను హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ కట్టి పడేశాయని తెలిపారు. త
Read Moreబాలీవుడ్ కంటే తెలుగులో యాక్ట్ చేయడమే ఎక్కువ ఇష్టం: సోనుసూద్
హైదరాబాద్: బాలీవుడ్ మూవీస్ కంటే తనకు తెలుగులో యాక్ట్ చేయడమే ఎక్కువ ఇష్టమని ప్రముఖ నటుడు సోనుసూద్ అన్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025, మే 7 నుంచి హైదర
Read Moreమిస్ వరల్డ్ ఈవెంట్తో.. తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ మ్యాప్పై చూపిస్తాం: మంత్రి జూపల్లి
మిస్ వరల్డ్ ఈవెంట్తో తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ మ్యాప్పైన చూపిస్తామని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరుగ
Read Moreరిజర్వేషన్లు రైలు భోగీ లాంటివి.. సీటు దొరికిన వాళ్లు మరొకరిని రానివ్వరు: సుప్రీం కోర్టు న్యాయమూర్తి
రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓబీసీ రిజర్వేషన్లపై వాదనల సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు
Read More12 ఏండ్లు అవమానాలు భరించా.. ఓబులాపురం గనుల కేసు తీర్పుపై సబితా రియాక్షన్
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఏ తప్పు చేయకపోయినా ఓబులాపురం మైనింగ్ కేసులో కో
Read Moreఏసీబీ అదుపులో సింగరేణి డ్రైవర్.. ఉద్యోగాల పేరుతో రూ.30 లక్షలకు పైగా వసూళ్లు.. తెరవెనుక పైస్థాయి అధికారులు
కేవలం ఒక డ్రైవర్.. కానీ.. వసూళ్ల లెక్కలు చూస్తే డ్రైవర్ కు ఇదెలా సాధ్యం అని అవాక్కవ్వాల్సిందే. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి భార
Read MoreObulapuram Mining Case: గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష.. జైలు జీవితం గడిపిన అదే జైలుకే మళ్లీ..
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం (మే 6, 2025) తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న కర్ణాటక మాజీ
Read MoreJobs alert: దశాబ్దంలోనే SBI అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్.. 18 వేల పోస్టలకు త్వరలో నోటిఫికేషన్.. డీటైల్స్ ఇవే
జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎస్బీఐ బంపర్ న్యూస్ చెప్పింది. వంద కాదు వెయ్యి కాదు.. ఏకంగా 18 వేల పోస్టులను నింపేందుకు రంగం సిద్ధం చేసింది.
Read Moreఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్థన్ రెడ్డి దోషి: సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి
నాంపల్లి: ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. 2004-09లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్
Read Moreయుద్ధానికి సిద్ధం.. రేపు (మే 7) మాక్ డ్రిల్స్ నిర్వహించండి.. రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు వీలైన అన్న మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే త్రివిధ ద
Read Moreవిరాట్ కోహ్లీని వివాదంలోకి లాగిన సింగర్ రాహుల్ వైద్య.. హీరోయిన్ పోస్ట్ లైక్ విషయంలో ఇంత రాద్ధాంతమా..?
విరాట్ కోహ్లీ.. ఇండియాలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్ కమ్ సెలబ్రిటీ అంటే కోహ్లీని మించిన వాళ్లు ఉండరేమో. కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే
Read Moreఐపీఎస్ ఆంజనేయులు అరెస్ట్పై.. కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి
రాజమండ్రి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెం
Read More












