ap today
జనసేన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన
Read Moreప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ
జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి -సీఎం జగన్ కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని వినతి అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత
Read Moreఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాయిదా పద్ధతుల్లో బ్యాటరీలతో నడిచే బైకులను ఇవ్వా
Read Moreథర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి
అమరావతి: కరోనా థర్డ్ వేవ్ ప్రబలకముందే ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తా
Read Moreవిధులకు హాజరుకానివ్వడంలేదు.. జీతం ఆపేశారు
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళా టీచర్ పిల్లలు కేసు నమోదు చేసిన నంద్యాల త్రీటౌన్ పోలీసులు కర్నూలు: ఓ మహిళా టీచర్ పట్ల ఎయిడెడ్ విద్యా సంస్థ య
Read Moreగనుల కేసులో వాయిదాకు రూ.3 వేలు కట్టాలని ఆదేశం
సీబీఐ కోర్టులో అనంతపురం జిల్లా ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనల కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మరోసారి గడువు కోరారు.
Read Moreఏపీ సీఎం జగన్ను కలసిన అనిల్ కుంబ్లే
అమరావతి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్.. అనిల్ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం జగన్ క
Read Moreథియేటర్లు ఓపెన్.. ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
అమరావతి: ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులతో మరిన్ని ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. తాజాగా సినిమా ప్రియులకు శుభవార్త చెప్పింది. థియేటర్లను రన్ చేసేందుక
Read Moreశ్రీశైలం పరిసరాల్లో డ్రోన్ల కలకలం
4 రోజులుగా అర్ధరాత్రి చక్కర్లు.. ఇంతకూ శ్రీశైలంలో ఏం జరుగుతోంది? కర్నూలు: భూ కైలాస క్షేత్రం.. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం శ్రీ
Read Moreకాసేపట్లో ప్రియుడి పెళ్లి.. అడ్డుకున్న ప్రియురాలు
తూర్పు గోదావరి జిల్లా వలేటివారిపాలెం మాలకొండలో ఘటన రాజమండ్రి: పెళ్లి మండపంలో ఇరువైపులా బంధు మిత్రుల హడావుడితో సందడిగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్
Read Moreడ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబడ్డారు
విజయవాడ, రాజమండ్రిలో 8మంది బంగ్లాదేశ్ దేశస్థుల అరెస్ట్ అమరావతి: దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులను ఏపీ పోలీసుల అదుపులోకి త
Read Moreఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి(85) ఇకలేరు
చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిలకం రామచంద్రారెడ్డి (85) సాగు,తాగునీటి కోసం పాదయాత్ర ఫ్యాక్షన్ లీడర్ల తుపాకుల లైసన్సు
Read Moreవైరల్: అపార్టుమెంటులో ఎగ బాకిన విషసర్పం
వైరల్ అవుతున్న వీడియో తమ నివాసాలు ధ్వంసం చేసి అపార్టుమెంట్లు కట్టినా.. ఆ ప్రాంతంలోనే తిరుగుతున్న పాములు విజయవాడ: ఆకాశ హర్మ్యాలలో నివసి
Read More