ap today
ఫ్లైఓవర్ పై అదుపుతప్పి రెయిలింగ్ ను గుద్ది ఆగిన ఆర్టీసీ బస్సు
డోన్ పాతబస్టాండులో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం కర్నూలు: డోన్ పట్టణం లోని పాతబస్టాండు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను
Read Moreస్టాలిన్ ను అభినందించిన పవన్ కళ్యాణ్
మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు మీ పనితీరు దేశానికే మార్గదర్శకం: పవన్ కళ్యాణ్ అమరావతి: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్
Read Moreసీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఏపీ ఉపాధ్యాయులు
రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు అమరావతి: సీపీఎస్ ను రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వ
Read Moreవైజాగ్ HPCLలో గ్యాస్ లీకేజీ కలకలం
విశాఖపట్టణం: స్థానిక హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) పరిశ్రమలో గ్యాస్ లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. గ్యాస్ లీకవుతున్నట్లు సైరన్ మోగడంతో కార
Read Moreకర్నూలులో ఏపీ హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ప్రారంభం మిగిలింది హైకోర్టు తరలింపే.. కోర్టులో విచారణ కారణంగా ఆగిన హైకోర్టు తరలింపు కర్
Read Moreశ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం
కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. శ్రీశైలంలో తెలంగాణ
Read Moreస్కూలు పైకప్పు కూలి విద్యార్థి మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ఘటన ప్రకాశం జిల్లా: మార్కాపురం మండలం రాజుపాలెంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలుకు సెలవు
Read Moreతెలుగు రాష్ట్రాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు
177 కళ్యాణ మండపాలు 5 ఏళ్లు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణ
Read Moreక్రైమ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన మహిళా ఎస్ఐ ఆత్మహత్య
విజయనగరం: డిపార్టుమెంటల్ ట్రైనింగ్ లో భాగంగా క్రైమ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న ఆమ
Read Moreతల్లీ కూతుళ్లను పొడిచి చంపేశారు
గుంటూరు: సత్తెనపల్లి పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు ఇద్దరూ తల్లీ కూతుళ్లుగా గుర్తించారు.&n
Read Moreపూజ కోసం నదిలో నీళ్లకు వెళ్లి తిరిగొస్తుంటే..
రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్న యువకులను ఢీకొన్న రైలు.. ఇద్దరు యువకుల మృతి కర్నూలు: గ్రామంలో గంగమ్మ జాతర కోసం పవిత్ర తుంగభద్ర నది నుంచి నీ
Read Moreఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల జీవిత బీమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పరిహారం మొత్తం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్
విశాఖపట్టణం: రైతు పొలాన్ని సర్వే చేయడానికి 11వేలు లంచం తీసుకుంటూ పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. బ్రాంద
Read More