ap today

11 ఏళ్లుగా డుమ్మా.. ఎల్పీసీ లేకుండా డిప్యుటేషన్

జీతం చెల్లింపుపై కూడా స్పష్టత లేకుండానే డిప్యుటేషన్ పై బదిలీ ఏపీ విద్యాశాఖలో అవకతవకలపై మరోసారి దుమారం ఎస్ఆర్/ ఎల్ పీసీ లేకుండానే హైదరాబాద్ రాజే

Read More

మాస్కు లేని వారిని అనుమతిస్తే 20వేలు ఫైన్

అమరావతి: ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లోనే కాదు.. దుకాణాలు.. వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి నిర్వాహకులు వద్ద మాస్కులు లేని వారిని తమవద్ద అనుమతిస్తే గరిష్టంగ

Read More

కృష్ణా జలాలపై మరోసారి సుప్రీంలో ఏపీ పిటిషన్

అమరావతి: కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టబద్

Read More

లోకాయుక్తను ఆశ్రయించిన ఏపీ లాంగ్వేజ్ పండిట్లు

ప్రతి నెలా రూ.6 కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని ఆరోపణ అర్హతలున్న వారిని వదిలి అనర్హులకు అందలం కల్పించారని ఫిర్యాదు   ఫలితంగా పొరపాటును సరి

Read More

విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి:విజయసాయిరెడ్డి

సీబీఐ కోర్టును కోరిన విజయసాయిరెడ్డి హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరా

Read More

స్వగ్రామంలో కత్తి మహేష్ అంత్యక్రియలు

చిత్తూరు: ప్రముఖ సీని విమర్శకుడు, నటుడు కత్తిమహేష్ అంత్యక్రియులు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని  యర్రావారిపాలెం మండలం &n

Read More

ఏపీలో మాస్కులేదని ఫోటో పంపినా ఫైన్

నిబంధనలు పాటించకపోతే దుకాణాలకు జరిమానాతోపాటు 2 లేదా 3 రోజులపాటు మూసివేత కరోనా  థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని స

Read More

ఏపీలో 13వేలు దాటిన కరోనా మరణాలు

అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 13 వేలు దాటింది. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అదే స్థాయిలో మరణాలు తగ్గడం లేదు. మొదటి వేవ్ కంటే రెం

Read More

ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన వ్యక్తి

ఏలూరు: ఏం కష్టమొచ్చిందో గాని.. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పదేళ్లలోపు వయసువారేనని తెలుస్త

Read More

ఏపీలో తెలుగు అకాడమి పేరు మార్పు

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు అకాడమి పేరు మారింది. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం

Read More

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో జల వివాదం నేపధ్యంలో రాయలసీమ ప్రా

Read More

800 అడుగుల కిందికే నీళ్లు తీసుకుంటాం.. తప్పేంటి?

కృష్ణా జలాల వివాదంపై ఏపీ సీఎం జగన్ నీళ్లు వాళ్లకూ ఉండాలి.. మనకూ కావాలి హక్కు నీటిని వాడుకుంటే తప్పేముంది: సీఎం జగన్ ఎవరితోనూ వివాదాలు కోరుకోవ

Read More

ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సముఖత   అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూప్ ముందుకొచ్చింది. కడప స

Read More