ap today
ఏపీలో రేపు టెన్త్ మార్కుల జాబితాలు ప్రకటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలను రేపు విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఫీజు కట్టినవారినందరినీ
Read More‘కూ’ యాప్ లో చేరిన ఏపీ సీఎం జగన్
అధికారిక అకౌంట్లు ప్రారంభించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీఎంఓ ఆంధ్రప్రదేశ్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
Read Moreతల్లిని సంతోష పెట్టేందుకు పోలీసు డ్రస్ వేసి జైలు పాలు
విజయవాడ: తల్లిని సంతోష పెట్టేందుకు ఓ నిరుద్యోగి చేసిన పని చివరకు అతన్ని జైలు పాలు చేసింది. తల్లి కళ్లలో అనందం కోసం తనకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వచ
Read Moreపిల్లలతో సహా గోదావరిలోకి దూకిన దంపతులు
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్య ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన
Read Moreమాస్కు ధరించని వారి ఫోటోలు పంపితే ఫైన్
కరోనా నిబంధనల అమలు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు నిబంధనలు ఉల్లంఘించిన ఫోటోలు పంపేందుకు వాట్సప్ నెంబర్: 80109 68295 మాస్క్ ధ
Read Moreఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144 శాతం పెంపు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫించన్ దారులకు కరవు భత్యం (డీఏ) 3.144 శాతం మేర పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక శాఖ ముఖ
Read Moreకూలడానికి సిద్ధంగా ఉన్న అపార్టుమెంట్
జాకీలతో గోడలకు సపోర్ట్ ఇచ్చి ఖాళీ చేసి వెళ్లిపోయిన ఫ్లాట్ దారులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెండో పట్నం 31వ వార్డులో ఉన్న అపార్టుమెంట్ 2
Read Moreతాళం వేసిన ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఫోన్
తలుపులు బద్దలు కొట్టి చూసిన పోలీసులకు షాక్ భార్య భర్తల మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు హత్య చేశారా..? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా...? అమరా
Read Moreశ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత
రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభించిన అధికారులు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. కొద్దిసేపటి క్రితం రెండు గేట్లు ఎత్తి దిగువన నాగార్జ
Read Moreఎస్పీ ఆఫీసులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
నెల్లూరు: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెద్దల నుండి రక్షణ కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించలేదన్న
Read Moreఓటిటీ ప్లాట్ ఫామ్స్ పై నారాయణ మూర్తి సంచలన కామెంట్స్
విజయవాడ: పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి ఓటిటీ ప్లాట్ ఫామ్స్ పై సంచలన కామెంట్స్ చేశారు. భారత దేశంలో పేద వాడికి వినోదం లేదు, మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్లల
Read Moreశ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచింది టిటిడి
తిరుపతి: శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచింది టిటిడి. గత కొంత కాలంటా శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపధ్యంలో భక్తులను నిరాశ
Read Moreఏపీ ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ తొలగింపు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో ఈ ఏడాది ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజ్ తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిం
Read More