Bjp

పెండ్లి వేడుక చూడడానికి బయటకు వచ్చిన దళిత యువకుడిని కొట్టి, మూత్రం పోశారు

జైపూర్: ఓ పెండ్లి వేడుక చూడడానికి బయటకు వచ్చిన దళిత యువకుడి(19) ని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్  చేసి, అతి దారుణంగా కొట్టారు. అంతేకాకుండా అతడితో బలవ

Read More

ట్రంప్ విధానాలపై భగ్గుమంటున్న అమెరికన్లు.. అమెరికా అంతటా నిరసన ర్యాలీలు

‘50501’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు  వైట్ హౌస్, టెస్లా ఆఫీసుల ముందు భారీగా ఆందోళనలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొన

Read More

వక్ఫ్ బోర్డు ట్రస్టీలమంటూ 17 ఏండ్లు చీటింగ్.. అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దె వసూలు చేసిన నిందితులు

అహ్మదాబాద్: ఐదుగురు వ్యక్తులు వక్ఫ్​బోర్డు ట్రస్టీలుగా నటిస్తూ చేసిన ఘరానా మోసం తాజాగా అహ్మదాబాద్ లో బయటపడింది. 17 ఏండ్ల పాటు కొనసాగిన ఈ కుంభకోణం ఇటీవ

Read More

కాంగ్రెస్ను ఎదుర్కోలేక సోనియా, రాహుల్పై కక్షగట్టారు: బీజేపీది సిగ్గుమాలిన చర్య: డీఎంకే

చెన్నై: నేషనల్ హెరాల్డ్  కేసులో కాంగ్రెస్  మాజీ చీఫ్  సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్  గాంధీ పేర్లను ఈడీ చార్జిషీటులో చేర్చడంపై

Read More

మోదీ సర్కార్​ బెదిరింపులకు భయపడం: ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు

బక్సర్: కాంగ్రెస్​ పార్టీని భయపెట్టాలని కేంద్రంలోని మోదీ సర్కార్​ ప్రయత్నిస్తున్నదని.. అయినా తమ నేతలు భయపడరని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు.

Read More

బీజేపీ.. బీఆర్​ఎస్​ లను ఎవరూ నమ్మరు: సీపీఐ నేత కూనంనేని

 కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్​ లో పర్యటించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలను ఎవరు నమ్మరని స్పష్టం చేశ

Read More

పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు: బండి సంజయ్

ఆదివారం ( ఏప్రిల్ 20 ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద

Read More

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఓటింగ్ ను బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ

Read More

రేవంత్ రెడ్డి నాకే ఓటు వేస్తారు అవసరమైతే కలిసి పనిచేస్తాం: కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి తనకే ఓటు వేస్తారని.. అవసరమైతే కలిసి పని చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.  సంగారెడ్డి జి

Read More

వీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి

అమరావతి: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మ

Read More

రూ.140 కోట్ల సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ సాధించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ : 35 ఏళ్ల తర్వాత కల సాకారం

గత 35 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ కలను సాకారం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ అంశంపై పార్లమెంటులో గళమ

Read More

వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పరిగిలో భారీ ర్యాలీ

పరిగి, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు వికారాబాద్​ జిల్లా పరిగిలోని మస్జిద్ కమిటీ ఆ

Read More

తప్పుడు కేసులు ఎన్నటికీ నిలబడవు సత్యమేవ జయతే

కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్న మోదీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై  కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.  బీజేపీ పాలనలో దేశం తిరోగమన దిశలో పయనిస

Read More